Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనావైరస్ సోకిందని ఓంకార్‌పై అసత్య ప్రచారం

Webdunia
శనివారం, 27 జూన్ 2020 (22:34 IST)
కరోనా లాక్ డౌన్ తర్వాత టెలివిజన్ షోస్ మొదలైన సంగతి తెలిసిందే. ఓంకార్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న "ఇస్మార్ట్ జోడి" పునఃప్రారంభం అయ్యింది. గత కొద్ది రోజులుగా ఓంకార్ కరోనావైరస్ సోకిందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
 
ఇది పూర్తిగా అవాస్తవమని కుటుంబ సభ్యులు ఖండించారు. కరోనా పరీక్షను ఓంకార్ చేయించుకున్నారు. నెగటివ్ రిపోర్ట్ వచ్చింది. సోమవారం నుండి షూటింగ్‌లో పాల్గొంటున్నారు అని తెలియజేశారు కుటుంబ సభ్యులు.

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments