ఎన్.టి.ఆర్. కోసం అందరూ ఎదురుచూస్తున్నారు

Webdunia
మంగళవారం, 1 నవంబరు 2022 (10:46 IST)
NTR speech
ఎన్.టి.ఆర్. కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. మెన్ అఫ్ మాసెస్ అంటూ అయన ఫాన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విషయం ఏమంటే,  నవంబర్ 1న కర్ణాటక రాజ్యోత్సవంలో ప్రసంగం చేయనున్నారు. ఇందుకు ఎన్టీఆర్ కు ఆహ్వానం వచ్చింది.  కన్నడ స్టార్ హీరో పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కోసం ఓ స్మరణ కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమం కోసం గాను అక్కడి ప్రభుత్వం కోరిక మేరకు ఎన్టీఆర్ అయితే అతిధిగా వెళ్లనున్నారు. 
 
పునీత్ కి అలాగే ఎన్టీఆర్ కి మంచి అనుబంధం ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. దీనితో అయితే ఎన్టీఆర్ మాటల విషయంలో అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా తన కెరీర్ లో 30వ సినిమా దర్శకుడు కొరటాల శివతో చేయనున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం అయితే మరింత ఆలస్యం అవుతున్న కొద్దీ మరింత హైప్ పెరుగుతూ వస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర... రాజోలులో రెక్కీ సక్సెస్

తీవ్రరూపం దాల్చిన దిత్వా తుపాను - ఏపీలో అత్యంత భారీ వర్షాలు

తాగుబోతు భర్త వేధింపులు.. భరించలేక హత్య చేసిన భార్య

Pawan Kalyan: అమరావతి అభివృద్ధికి కేంద్రం అమూల్యమైన మద్దతు.. పవన్ కల్యాణ్

కియర్ని- స్విగ్గీ వారి హౌ ఇండియా ఈట్స్ 2025 ఎడిషన్: డిన్నర్ కంటే అర్థరాత్రి భోజనాలు 3 రెట్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments