Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెజీనాపై అత్యాచారమా? ఇక్కడ చనిపోయింది ఎవరు? (Video)

Webdunia
సోమవారం, 5 ఆగస్టు 2019 (16:57 IST)
‘క్షణం’ ‘గూఢచారి’ వంటి సినిమాలతో టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న అడవి శేష్.. తాజాగా ఎవరు అనే సినిమా ద్వారా తెరపైకి వస్తున్నాడు. ఈ చిత్రంలో రెజీనా హీరోయిన్‌గా కనిపిస్తోంది.


వెంకట్ రామ్‌జీ డైరెక్ట్ చేసిని ఈ సినిమాను పీవీపీ బ్యానర్‌లో తెరకెక్కింది.. ఇప్పటికే ఫస్ట్ లుక్‌, టీజర్‌తో  ఈ సినిమాపై అంచనాలు పెంచిన ఈ మూవీ యూనిట్.. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసింది. 
 
ఈ ట్రైలర్‌ను బట్టి చూస్తే ఒక మర్డరీ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కినట్లు అనిపిస్తుంది. ఈ సినిమాలో అడివి శేష్.. విక్రమ్ వాసుదేవ్ అనే అవినీతి పోలీస్ అధికారి పాత్రలో నటించాడు. ఈసినిమాను ఆగష్టు 15న విడుదల చేస్తున్నారు. 
 
ఈ ట్రైలర్‌లో రెజీనాను అత్యాచారం చేసిన వ్యక్తిని ఆమె కాల్చి చంపిందా? హత్య వెనుక గల కారణాలేంటి అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాలి. ఇంకేముంది..? ఎవరు సినిమా ట్రైలర్‌ను మీరూ ఓ లుక్కేయండి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్ సైన్యంలో తిరుగుబాటు : ఆర్మీ చీఫ్‌కి జూనియర్ల వార్నింగ్

తిరుపతిలో వ్యర్థాలను ఏరుకునే వారి కోసం ట్రాన్స్‌ఫర్మేటివ్ ప్రాజెక్ట్

Praveen Kumar: పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మరణానికి ఏంటి కారణం?

Bhadrachalam: భద్రాచలంలో ఆరు అంతస్థుల భవనం కుప్పకూలింది: శిథిలాల కింద ఎంతమంది? (video)

పాస్‌పోర్ట్ మరిచిపోయిన పైలెట్... 2 గంటల జర్నీ తర్వాత విమానం వెనక్కి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments