Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెజీనాపై అత్యాచారమా? ఇక్కడ చనిపోయింది ఎవరు? (Video)

Webdunia
సోమవారం, 5 ఆగస్టు 2019 (16:57 IST)
‘క్షణం’ ‘గూఢచారి’ వంటి సినిమాలతో టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న అడవి శేష్.. తాజాగా ఎవరు అనే సినిమా ద్వారా తెరపైకి వస్తున్నాడు. ఈ చిత్రంలో రెజీనా హీరోయిన్‌గా కనిపిస్తోంది.


వెంకట్ రామ్‌జీ డైరెక్ట్ చేసిని ఈ సినిమాను పీవీపీ బ్యానర్‌లో తెరకెక్కింది.. ఇప్పటికే ఫస్ట్ లుక్‌, టీజర్‌తో  ఈ సినిమాపై అంచనాలు పెంచిన ఈ మూవీ యూనిట్.. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసింది. 
 
ఈ ట్రైలర్‌ను బట్టి చూస్తే ఒక మర్డరీ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కినట్లు అనిపిస్తుంది. ఈ సినిమాలో అడివి శేష్.. విక్రమ్ వాసుదేవ్ అనే అవినీతి పోలీస్ అధికారి పాత్రలో నటించాడు. ఈసినిమాను ఆగష్టు 15న విడుదల చేస్తున్నారు. 
 
ఈ ట్రైలర్‌లో రెజీనాను అత్యాచారం చేసిన వ్యక్తిని ఆమె కాల్చి చంపిందా? హత్య వెనుక గల కారణాలేంటి అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాలి. ఇంకేముంది..? ఎవరు సినిమా ట్రైలర్‌ను మీరూ ఓ లుక్కేయండి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉద్యోగం పేరుతో యువతిని మోసం చేసిన తల్లీకొడుకు .. ఆపై అశ్లీల చిత్రాల్లో నటించాలంటూ..

ప్రియురాలిని హోటల్ గదికి తీసుకెళ్లి చంపేసిన ప్రియుడు

Girl: మైనర్ గిరిజన బాలికపై సామూహిక అత్యాచారం- ఎనిమిది మంది అరెస్ట్

Kommineni Srinivasa Rao: సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్.. కారణం ఏంటంటే?

మృగశిర కార్తె: కస్టమర్లతో నిండిపోయిన చేపల మార్కెట్లు.. భారీగా పలికిన ధరలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments