Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై దృష్టిసారించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్

Webdunia
సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (15:10 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో వెలుగుచూసిన మాదకద్రవ్యాల కేసుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్‌ అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు. ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేపట్టాలని ఈడీ నిర్ణయించింది. ఈ మేరకు కోర్టులో ఈడీ ఫిర్యాదు చేయడంతో ఈ అంశం మరోమారు చర్చనీయాంశంగా మారింది. 
 
గతంలో ఎక్సైజ్ శాఖ జరిగిన విచారణపై ఈడీ అధికారులు పూర్తి అసంతృప్తిని వ్యక్తం చేశారు. అందుకే మరింత లోతుగా దర్యాప్తు చేయాలన్న ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకుని కోర్టుకు తెలిపినట్టు ఉన్నారు.
 
ముఖ్యంగా, డ్రగ్ ఫెడ్లర్‌తో సంబంధం ఉన్న వారి మొబైల్ కాల్ జాబితాను సేకరించి పరిశీలించాలని ఈడీ భావిస్తుంది. అంతేకాకుండా ఎక్సైజ్ అధికారుల వ్యవహారశైలిపై కోర్టులో ఈడీ ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. 
 
కాగా, ఈ డ్రగ్స్ కేసులో ఇప్పటికే అనేక మంది ప్రముఖుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా, హైదరాబాద్ నగరానికి చెందిన బడా పారిశ్రామికవేత్తలు, సినీ సెలెబ్రిటీల పేర్లు ఉన్నాయి. అలాగే, మరికొందరు వ్యాపారులు హవాలా మార్గంలో నిధుల మళ్లింపుపై ఆరా తీస్తున్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గోపాల్‌పూర్ బీచ్‌లో 20 ఏళ్ల మహిళపై పది మంది వ్యక్తుల సామూహిక అత్యాచారం

Raja Raghuvanshi murder case: సోనమ్ రఘువంశీకి మానసిక ఆరోగ్యం బాగానే ఉంది

హనీ ట్రాప్‌లో పోలీసులు.. ఇష్టపడుతున్నానని కౌగిలించుకుంది.. ఆ తర్వాత ఏమైందంటే?

ఇరాన్ టీవీ స్టూడియోపై ఇజ్రాయెల్ వైమానిక దాడి- లైవ్‌లోనే యాంకర్ పరుగులు (video)

Camel on Expressway: ఎక్స్‌ప్రెస్‌వేపై ఒంటెపై స్వారీ చేస్తూ కనిపించిన మందుబాబు..(Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments