Webdunia - Bharat's app for daily news and videos

Install App

శృంగారం తప్పుకానీ.. నాపై అత్యాచారం చేస్తే పర్లేదా?

Webdunia
సోమవారం, 8 జూన్ 2020 (13:58 IST)
బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్‌ ఏక్తా కపూర్ కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ట్రోల్స్‌ని ఎదుర్కొంటుంది. ఇండియన్ ఆర్మీని అవమానించిందని ఆమెపై ట్వీట్ల దాడి చేశారు. తాజాగా దీనిపై వివరణ ఇచ్చింది ఏక్తా కపూర్. ఏక్తా కపూర్ నిర్మించిన అన్‌ సెన్సార్డ్‌ సీజన్‌ 2 ట్రైలర్‌లో ఆర్మీని తప్పుగా చూపించారని ఆరోపిస్తూ సైబ్‌ క్రైం విభాగంలో కేసు నమోదైంది. 
 
అన్‌ సెన్సార్డ్‌ సీజన్ 2 ట్రైలర్‌లో ఆర్మీ దుస్తులని, చిహ్నాన్ని అభ్యంతరకర రీతిలో చిత్రీకరించారని, ఆర్మీ అధికారి భార్యకి, వేరే వ్యక్తికి సంబంధం ఉన్నట్టు చూపించారని విశాల్‌ కుమార్ అనే వ్యక్తి సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆమెపై సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. 
 
దీనిపై స్పందించిన ఏక్తాకపూర్ భారత ఆర్మీని తామెంతగానో గౌరవిస్తామని చెప్పారు. ఆర్మీ మన దేశానికి వస్తున్న సేవలు అభినందనీయం అన్నారు. ఇప్పటికే ఆ సీన్స్‌ని తొలగించాం. మా వలన ఎవరైన మనోభావాలని దెబ్బతింటే వారికి క్షమాపణలు తెలియజేస్తున్నాను. అత్యాచార బెదిరింపులు, ట్రోల్స్‌ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని ఏక్తా కపూర్ తెలిపింది. 
 
ఆల్ట్ బాలాజీ యాప్‌లో ఓ సిరీస్‌లో శృంగార స‌న్నివేశాల‌ను చూపించామ‌ని, అది త‌ప్ప‌ని భావిస్తున్నార‌ని, అందుకే కొంద‌రు త‌న‌పై కేసు పెట్టార‌ని.. మ‌రి అత్యాచారం చేస్తే ఓకేనా.. అని ఏక్తా క‌పూర్ ప్ర‌శ్నించారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments