Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంత శాకుంతలంలో ఈషా రెబ్బా..

Webdunia
బుధవారం, 3 ఫిబ్రవరి 2021 (18:14 IST)
మంచి నటిగా, గ్లామరస్ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకుని వరుస అవకాశాలు దక్కించుకుంటోంది హీరోయిన్ ఈషా రెబ్బ. సమంత ప్రధాన పాత్రలో దర్శకుడు గుణశేఖర్ రూపొందించనున్న `శాకుంతలం`లో ఓ మంచి రోల్ ఈషాకు లభించిందట. ఈ సినిమాలో సమంత స్నేహితురాలి పాత్రలో ఈషా కనిపించనుందట. 
 
భారీ బడ్జెట్‌తో, భారీ తారాగణంతో గుణశేఖర్ రూపొందించనున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఈ సినిమాలో కనిపించబోయే నటీనటుల గురించి చిత్రయూనిట్ త్వరలోనే అధికారిక ప్రకటన చేయబోతోంది.
 
కాగా `లస్ట్ స్టోరీస్`కు రీమేక్‌గా తెలుగులో తెరకెక్కిన `పిట్ట కథలు` వెబ్ సిరీస్‌తో ఈషా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ వెబ్ సిరీస్‌లో ఈషా ఓ హాట్ రోల్‌లో కనిపించనున్నట్టు తెలుస్తోంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Konidela Village: కొణిదెల గ్రామానికి రూ.50లక్షలు ప్రకటించిన పవన్ కల్యాణ్

Posani Krishna Murali: గుంటూరు జైలు నుంచి విడుదలైన పోసాని కృష్ణ మురళి (video)

Delimitation Meeting: చెన్నై డీలిమిటేషన్ సమావేశానికి హాజరు కాలేదు.. స్పష్టం చేసిన జనసేన

పదో తరగతి పరీక్ష రాసి ఇంటికివెళుతూ అనంతలోకాలకు చేరిన విద్యార్థిని!! (Video)

ప్రేమించినోడితో కుమార్తె వెళ్లిపోతుంటే యువకుడి కాళ్లపై పడి దణ్ణంపెట్టిన తండ్రి... ఎక్కడ? (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments