బాలీవుడ్ సెలెబ్రిటీలకు ఈడీ నోటీసులు

ఠాగూర్
ఆదివారం, 14 సెప్టెంబరు 2025 (19:34 IST)
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్లకు తాజాగా నోటీసులు పంపించారు. వీరిలో ఊర్వశి రౌతేలా, మిమి చక్రవర్తిలు ఉన్నారు. ఈ నెల 16వ తేదీన ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఊర్వశి రౌతేలాకు పంపిన నోటీసుల్లో ఈడీ అధికారులు పేర్కొన్నారు. 
 
అలాగే, మరో నటి మాజీ ఎంపీ మిమి చక్రవర్తికి పంపిన నోటీసులో మాత్రం ఈ నెల 15వ తేదీ సోమవారమే విచారణకు రావాలని పేర్కొనడం గమనార్హం. ఇదే కేసు విషయంలో భారత క్రికెటర్లు శిఖర్ ధావన్, సురేశ్ రైనాలను ఈడీ అధికారులు ఇప్పటికే విచారించిన విషయం తెల్సిందే. కాగా, బెట్టింగ్ యాప్ ప్రమోషన్‌ కేసులో ఈడీ ముమ్మరంగా విచారణ జరుపుతున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్టీసీ బస్సులో కనిపించిన రూ. 50 లక్షల విలువ చేసే బంగారం మూట, దాన్ని తీసుకుని...

మంత్రి కొండా సురేఖపై సీఎం రేవంత్ గుర్రు : మంత్రివర్గం నుంచి ఔట్?

విశాఖలో Google AI, 200 ఉద్యోగాలకు ఏడాదికి రూ.22,000 కోట్లా?: గుడివాడ అమర్నాథ్ ప్రశ్న

లైట్స్, కెమెరా, అబుధాబి: రణ్‌వీర్ సింగ్‌తో ఎక్స్‌పీరియన్స్ అబుధాబి కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా దీపికా పదుకొణె

శ్రీవారి ప్రసాదం ధర పెంపు? క్లారిటీ ఇచ్చిన తితిదే చైర్మన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments