Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిట్ కాయిన్ స్కామ్ కేసు : బాలీవుడ్ నటి శిల్పాశెట్టి ఇంటిని అటాచ్ చేసిన ఈడీ

వరుణ్
గురువారం, 18 ఏప్రియల్ 2024 (14:18 IST)
బిట్ కాయిన్ స్కామ్ కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి ఇంటిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అటాచ్ చేశారు. ముంబై జుహూ ఏరియాలో ఉన్న ఆమె ఫ్లాట్‌ను అటాచ్ చేశారు. దీంతో పాటు పూణెలో ఓ బంగ్లా సహా రూ.98 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను గురువారం అధికారులు అటాచ్ చేస్తూ నోటీసులు ఇచ్చారు. 
 
శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాపై బిట్ కాయిన్ పోంజి స్కామ్ కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా అధికారులు ఈడీ అధికారులు అటాచ్ చేసిన ఆస్తుల్లో జుహూలోని రెసిడెన్షియల్ ఫ్లాట్‌తో పాటు పూణెలో శిల్పాశెట్టి పేరు మీద ఉన్న ఓ బంగ్లా, రాజ్ కుంద్రా పేరిట ఈక్విటీ షేర్లు కూడా ఉన్నాయి. ప్రివిన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ 2002 కింద అధికారులు ఈ అటాచ్ నోటీసులు జారీ చేశారు. 
 
ఫోర్న్ రాకెట్ కేుసలో కూడా కుంద్రా నిందితుడే... 
సినిమా ఇండస్ట్రీలోని హీరోయిన్లుగా కూడా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న యువతులను బలవంతంగా పోర్న్ వీడియోల్లో నటింపజేశాడని రాజ్ కుంద్రాపై పోలీసులు గతంలో కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో మనీలాండరింగ్ కోణం కూడా ఉందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈ కేసులోకి ప్రవేశించా4రు. కేసు దర్యాప్తులో భాగంగా, రాజ్ కుంద్రా తన పేరు మీ ఉన్న విలువైన ఆస్తులను భార్య శిల్పాశెట్టి పేరు మీదకు బదిలీ చేసినట్టు గుర్తించిన ఈడీ అధికారులు ఆ ఆస్తులను ఆటాచ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పదవులపై ఆశలేదు.. జనసేన కార్యకర్తగానే ఉంటాను : నాగబాబు

'ఆపరేషన్ మహదేవ్' ... పహల్గాం ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్

గబ్బిలాల వేట.. చిల్లీ చికెన్ పేరుతో హోటళ్లకు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు సప్లై.. ఎక్కడ?

నెల్లూరులో ఏం జరిగిందంటే? ప్రియుడిని ఇంటికి పిలిపించి హత్య చేసింది

Flood Alert: గోదావరి నదికి వరదలు.. ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం