Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రగ్స్ కేసు... పూరీ-కెల్విన్-ఓ జ్యోతిలక్ష్మీ, అడ్డంగా బుక్కయిపోయినట్లే...

డ్రగ్స్ కేసులో దర్శకుడు పూరీ జగన్నాథ్ పీకల్లోతు కూరుకుపోయినట్లు తెలుస్తోంది. ఈ ఉదయం సిట్ ముందు విచారణకు హాజరైన పూరీని అధికారులు విచారిస్తూనే వున్నారు. తన వ్యక్తిగత జీవితం దగ్గర్నుంచి మొదలుకుని సినిమా జీవితం వరకూ అన్ని విషయాలపై వారు ప్రశ్నించినట్లు తె

Webdunia
బుధవారం, 19 జులై 2017 (18:44 IST)
డ్రగ్స్ కేసులో దర్శకుడు పూరీ జగన్నాథ్ పీకల్లోతు కూరుకుపోయినట్లు తెలుస్తోంది. ఈ ఉదయం సిట్ ముందు విచారణకు హాజరైన పూరీని అధికారులు విచారిస్తూనే వున్నారు. తన వ్యక్తిగత జీవితం దగ్గర్నుంచి మొదలుకుని సినిమా జీవితం వరకూ అన్ని విషయాలపై వారు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. డ్రగ్స్ విషయానికి వచ్చేసరికి పూరీ తనకు కెల్విన్ అనే వ్యక్తి ఎవరో తెలియదని సమాధానాన్ని దాటవేసేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. 
 
దీనితో వారు చార్మి కథానాయికగా తెరకెక్కిన జ్యోతిలక్ష్మి చిత్రం ఆడియో వేడుకలో పాల్గొన్న కెల్విన్ ఫోటోలను బయటపెట్టడంతో నిజాన్ని అంగీకరించక తప్పని పరిస్థితి ఎదురైంది. ఇంకా అనేక రకాలుగా సిట్ అధికారులు ప్రశ్నిస్తుండటంతోపాటు డ్రగ్స్ తను ఆరు నెలల క్రితమే మానేసినట్లు పూరీ చెప్పడంతో అతడి రక్త నమూనాలను సేకరించి విషయాన్ని నిర్థారించేందుకు నార్కోటిక్ నిపుణులను రంగంలోకి దింపారు అధికారులు. మొత్తమ్మీద చూస్తే పూరీ జగన్నాథ్ డ్రగ్స్ కేసులో బాగా ఇరుక్కుపోయినట్లుగా అనిపిస్తోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Wife: తప్పతాగి వేధించేవాడు.. తాళలేక భార్య ఏం చేసిందంటే? సాఫ్ట్ డ్రింక్‌లో పురుగుల మందు?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నీటి పంపకాలు... సీఎంల భేటీ సక్సెస్..

హనీట్రాప్ కేసు.. యువతితో పాటు ఎనిమిది మంది నిందితుల అరెస్ట్

తిరుమల: లోయలో దూకేసిన భక్తుడు.. అతనికి ఏమైందంటే? (video)

తానూ ఓ మహిళే అన్న సంగతి మరిచిన వార్డెన్.. విద్యార్థినిల స్నానాల గదిలో సీక్రెట్ కెమెరా అమర్చింది...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments