Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రగ్స్ కేసు... పూరీ-కెల్విన్-ఓ జ్యోతిలక్ష్మీ, అడ్డంగా బుక్కయిపోయినట్లే...

డ్రగ్స్ కేసులో దర్శకుడు పూరీ జగన్నాథ్ పీకల్లోతు కూరుకుపోయినట్లు తెలుస్తోంది. ఈ ఉదయం సిట్ ముందు విచారణకు హాజరైన పూరీని అధికారులు విచారిస్తూనే వున్నారు. తన వ్యక్తిగత జీవితం దగ్గర్నుంచి మొదలుకుని సినిమా జీవితం వరకూ అన్ని విషయాలపై వారు ప్రశ్నించినట్లు తె

Webdunia
బుధవారం, 19 జులై 2017 (18:44 IST)
డ్రగ్స్ కేసులో దర్శకుడు పూరీ జగన్నాథ్ పీకల్లోతు కూరుకుపోయినట్లు తెలుస్తోంది. ఈ ఉదయం సిట్ ముందు విచారణకు హాజరైన పూరీని అధికారులు విచారిస్తూనే వున్నారు. తన వ్యక్తిగత జీవితం దగ్గర్నుంచి మొదలుకుని సినిమా జీవితం వరకూ అన్ని విషయాలపై వారు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. డ్రగ్స్ విషయానికి వచ్చేసరికి పూరీ తనకు కెల్విన్ అనే వ్యక్తి ఎవరో తెలియదని సమాధానాన్ని దాటవేసేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. 
 
దీనితో వారు చార్మి కథానాయికగా తెరకెక్కిన జ్యోతిలక్ష్మి చిత్రం ఆడియో వేడుకలో పాల్గొన్న కెల్విన్ ఫోటోలను బయటపెట్టడంతో నిజాన్ని అంగీకరించక తప్పని పరిస్థితి ఎదురైంది. ఇంకా అనేక రకాలుగా సిట్ అధికారులు ప్రశ్నిస్తుండటంతోపాటు డ్రగ్స్ తను ఆరు నెలల క్రితమే మానేసినట్లు పూరీ చెప్పడంతో అతడి రక్త నమూనాలను సేకరించి విషయాన్ని నిర్థారించేందుకు నార్కోటిక్ నిపుణులను రంగంలోకి దింపారు అధికారులు. మొత్తమ్మీద చూస్తే పూరీ జగన్నాథ్ డ్రగ్స్ కేసులో బాగా ఇరుక్కుపోయినట్లుగా అనిపిస్తోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అవకాశం ఈ బాతు లాంటిదే, చిక్కినట్లే చిక్కి జారిపోతుంది (video)

అత్యాచారం చేసిన వాడితో జైలులో పెళ్లి, అలా ఎందుకో చెప్పిన జైలర్

పాక్‌కు భారత ఆర్మీ వార్నింగ్ - పీవోకేకు పాక్ విమానాల నిలిపివేత!!

అవ్వ-మనవడి ప్రేమ.. ఆమెకు 50 ఏళ్లు-అతనికి 30 ఏళ్లు.. గుడిలో పెళ్లి.. భర్తకు విషం..?

భర్తను గెడ్డం తీయమంటే తీయట్లేదని, క్లీన్ షేవ్ చేసుకునే మరిదితో లేచిపోయిన వివాహిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

తర్వాతి కథనం
Show comments