Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈడీ విచారణకు నవదీప్.. ఎఫ్ లాంజ్ పబ్ కేంద్రంగా..?

Webdunia
సోమవారం, 13 సెప్టెంబరు 2021 (12:18 IST)
Navadeep
ఈడి విచారణకు కాసేపటి క్రితమే హీరో నవదీప్ హాజరైయ్యారు. హీరో నవదీప్ సెంటర్‌గా ఈడీ విచారణ కొనసాగుతోంది. హీరో నవదీప్, కెల్విన్ ఆధారంగా సినీ ప్రముఖులను విచారిస్తున్నారు ఈడి అధికారులు. 2017 నుంచి 18వరకు నవదీప్ నటించిన ఎఫ్ లాంజ్ పబ్ కేంద్రంగా డ్రగ్స్ సరఫరా జరిగినట్లు ఈడీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
 
డ్రగ్స్ కేసు వెలుగులోకి రాగానే పబ్‌ను మూసి వేశాడు నవదీప్.. అయితే ఎఫ్ లాంజ్ పబ్ మేనేజర్‌కి కెల్విన్‌కి మధ్య లావాదేవిలు జరగినట్లు కూడా ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు. 
 
ఎఫ్ లాంజ్ పబ్బులో పెద్ద ఎత్తున డ్రగ్స్ పార్టీలు జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. 2015 నుంచి 17 వరకు పంపు కేంద్రంగానే డ్రగ్స్ దందా గుర్తించారు ఈడీ అధికారులు. కాగా ఈ టాలీవుడ్ డ్రగ్స్ కేసులో.. ఇప్పటికే పూరీ, ఛార్మి, రానా, రవితేజ, రకుల్ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శబరిమల ఆలయ ప్రవేశం... రోజుకు 80వేల మంది మాత్రమే..

పురచ్చి తలైవర్ ఎంజీఆర్ అంటే నాకు ప్రేమ, అభిమానం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి.. తమిళనాడు నుంచి రాలేదు..

ఎయిర్ షో కోసం ముస్తాబైన చెన్నై.. మెరీనాలో కనువిందు

భర్తతో విడిగా వుంటున్న స్నేహితురాలిపై కన్ను, అందుకు అంగీకరించలేదని హత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

తర్వాతి కథనం
Show comments