Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈడీ విచారణకు నవదీప్.. ఎఫ్ లాంజ్ పబ్ కేంద్రంగా..?

Webdunia
సోమవారం, 13 సెప్టెంబరు 2021 (12:18 IST)
Navadeep
ఈడి విచారణకు కాసేపటి క్రితమే హీరో నవదీప్ హాజరైయ్యారు. హీరో నవదీప్ సెంటర్‌గా ఈడీ విచారణ కొనసాగుతోంది. హీరో నవదీప్, కెల్విన్ ఆధారంగా సినీ ప్రముఖులను విచారిస్తున్నారు ఈడి అధికారులు. 2017 నుంచి 18వరకు నవదీప్ నటించిన ఎఫ్ లాంజ్ పబ్ కేంద్రంగా డ్రగ్స్ సరఫరా జరిగినట్లు ఈడీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
 
డ్రగ్స్ కేసు వెలుగులోకి రాగానే పబ్‌ను మూసి వేశాడు నవదీప్.. అయితే ఎఫ్ లాంజ్ పబ్ మేనేజర్‌కి కెల్విన్‌కి మధ్య లావాదేవిలు జరగినట్లు కూడా ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు. 
 
ఎఫ్ లాంజ్ పబ్బులో పెద్ద ఎత్తున డ్రగ్స్ పార్టీలు జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. 2015 నుంచి 17 వరకు పంపు కేంద్రంగానే డ్రగ్స్ దందా గుర్తించారు ఈడీ అధికారులు. కాగా ఈ టాలీవుడ్ డ్రగ్స్ కేసులో.. ఇప్పటికే పూరీ, ఛార్మి, రానా, రవితేజ, రకుల్ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కళ్యాణ్ కాన్వాయ్ దెబ్బ - పరీక్షకు హాజరుకాలేకపోయిన విద్యార్థులు... (Video)

బట్టతలపై జుట్టు అనగానే క్యూ కట్టారు.. ఇపుడు లబోదిబోమంటున్నారు.. (Video)

క్రికెట్ బెట్టింగ్‌-ఐదు కోట్ల బెట్టింగ్ రాకెట్-హన్మకొండలో బుకీ అరెస్ట్

అమరావతికి కేంద్ర ప్రభుత్వం రూ.4,200 కోట్లు విడుదల

రైలు ప్రయాణంలో ఎంత లగేజీ తీసుకెళ్లవచ్చో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments