Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భార్య సౌందర్య గురించి తప్పుడు వార్తలు ప్రచురించకండి: భర్త రఘు

డీవీ
బుధవారం, 12 మార్చి 2025 (16:27 IST)
soundhrya, Husband Raghu
దివంగత నటి సౌందర్య ఆస్తి విషయంలో డా. మోహన్ బాబు మోసం చేశాడని పలు మాద్యమాలలో వార్తలు వచ్చాయి. దానిపై నేడు సౌందర్య భర్త జి.ఎస్.రఘు వివరణ ఇస్తూ ఓ లెటర్ ను విడుదలచేశారు. బెంగుళూర్ లో వుంటున్న జి.ఎస్.రఘు లిఖిత పూర్వకంగా తెలిపారు.
 
గత కొద్దిరోజులు హైదరాబాద్ లోని  సౌందర్య ఆస్తి గురించి మోహన్ బాబుకు లింక్ చేస్తూ వస్తున్న వార్తలనుబట్టి నేను స్పందిస్తున్నాను. ఆదారాలులేని నిరాధారమైన ఆరోపణలను నేను ఖండిస్తున్నాను. అందుకే నా భార్య సౌందర్య ఆస్తి విషయంలో మోహన్ బాబుకు ఎటువంటి సంబంధంలేదని చెబుతున్నాను. నాకు తెలిసిన దాన్ని బట్టి మోహన్ బాబుకూ, సౌందర్యకు ఎటువంటి లాండ్ విషయంలో లావాదేవీలు జరగలేదు.
 
గత 25 సంవత్సరాలుగా మోహన్ బాబుగారితో సత్ సంబంధాలున్నాయి. నేను, నా భార్య, నా బావమరిది వారితో మంచి  రేపో వుంది. అందుకే అసలు నిజం ఏమిటో చెప్పాలని నేను మీడియాకు తెలియజేస్తున్నాను. కను మోహన్ బాబుతో ఎటువంటి లాండ్ వివాదం కానీ, లావాదేవీలు కానీ జరగలేదు. దయచేసి ఇటువంటి తప్పుడు వార్తలను ప్రచురించకుండా చూడాలని అందరినీ కోరుకుంటున్నాను. ఇకపై ఇటువంటి వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టాలని విన్నవించుకుంటున్నానని. రఘు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హనీమూన్‌లో భర్త హత్య : నమ్మశక్యంగా లేదు : డిప్యూటీ సీఎం ప్రిస్టోన్ త్యాన్‌సాంగ్

కొమ్మినేని అరెస్టు : సజ్జల వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేశ్ అభ్యంతరం

హనీమూన్‌లో భర్త హత్య : భార్య ప్రియుడిని అరెస్టు చేసిన పోలీసులు

అమరావతి మహిళల దెబ్బకు గేట్లకు తాళం వేసుకున్న సాక్షి యాజమాన్యం

Honeymoon: హనీమూన్‌కి వెళ్లిన మరో నవ దంపతులు.. ఏమయ్యారో తెలియట్లేదు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments