Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భార్య సౌందర్య గురించి తప్పుడు వార్తలు ప్రచురించకండి: భర్త రఘు

డీవీ
బుధవారం, 12 మార్చి 2025 (16:27 IST)
soundhrya, Husband Raghu
దివంగత నటి సౌందర్య ఆస్తి విషయంలో డా. మోహన్ బాబు మోసం చేశాడని పలు మాద్యమాలలో వార్తలు వచ్చాయి. దానిపై నేడు సౌందర్య భర్త జి.ఎస్.రఘు వివరణ ఇస్తూ ఓ లెటర్ ను విడుదలచేశారు. బెంగుళూర్ లో వుంటున్న జి.ఎస్.రఘు లిఖిత పూర్వకంగా తెలిపారు.
 
గత కొద్దిరోజులు హైదరాబాద్ లోని  సౌందర్య ఆస్తి గురించి మోహన్ బాబుకు లింక్ చేస్తూ వస్తున్న వార్తలనుబట్టి నేను స్పందిస్తున్నాను. ఆదారాలులేని నిరాధారమైన ఆరోపణలను నేను ఖండిస్తున్నాను. అందుకే నా భార్య సౌందర్య ఆస్తి విషయంలో మోహన్ బాబుకు ఎటువంటి సంబంధంలేదని చెబుతున్నాను. నాకు తెలిసిన దాన్ని బట్టి మోహన్ బాబుకూ, సౌందర్యకు ఎటువంటి లాండ్ విషయంలో లావాదేవీలు జరగలేదు.
 
గత 25 సంవత్సరాలుగా మోహన్ బాబుగారితో సత్ సంబంధాలున్నాయి. నేను, నా భార్య, నా బావమరిది వారితో మంచి  రేపో వుంది. అందుకే అసలు నిజం ఏమిటో చెప్పాలని నేను మీడియాకు తెలియజేస్తున్నాను. కను మోహన్ బాబుతో ఎటువంటి లాండ్ వివాదం కానీ, లావాదేవీలు కానీ జరగలేదు. దయచేసి ఇటువంటి తప్పుడు వార్తలను ప్రచురించకుండా చూడాలని అందరినీ కోరుకుంటున్నాను. ఇకపై ఇటువంటి వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టాలని విన్నవించుకుంటున్నానని. రఘు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పరీక్షల్లో వైద్య విద్యార్థుల మాల్ ప్రాక్టీస్ - పట్టుబడిన మరో ఇద్దరు

ఎలుగుబంటికి నరకం చూపించిన గ్రామస్థులు!!

మామను గొడ్డలితో నరికి ... తలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అల్లుడు

తనయుడుతో హైదరాబాద్ చేరుకున్న పవన్ కళ్యాణ్ (Video)

ఊరెళ్లిన భర్త... గొంతుకోసిన స్థితిలో కుమార్తె... ఉరికి వేలాడుతూ భార్య...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments