Webdunia - Bharat's app for daily news and videos

Install App

విడాకులు తీసుకున్న మంచు మ‌నోజ్ కొత్త జ‌ర్నీ మొద‌లైంది, ఏంటది?

Webdunia
మంగళవారం, 29 అక్టోబరు 2019 (18:12 IST)
మంచు మ‌నోజ్.. ఇటీవ‌ల కాలంలో న‌టించిన ఏ సినిమా స‌క్స‌స్ కాక‌పోవ‌డంతో కెరీర్లో బాగా వెన‌క‌బ‌డ్డాడు. ఇక ప‌ర్స‌న‌ల్ లైఫ్‌లో విడాకులు తీసుకున్నాను అని ఎనౌన్స్ చేసి షాక్ ఇచ్చారు. అయితే... ఇక నుంచి సినిమాలపై దృష్టి పెట్టాల‌నుకుంటున్నాడ‌ట‌. దీపావ‌ళి సంద‌ర్భంగా ట్విట్ట‌ర్ ద్వారా త‌న ఫ్యూచ‌ర్ ఫ్లాన్ ఏంటి అనేది తెలియ‌చేసారు. 
 
ఇప్ప‌టివ‌ర‌కు హీరోగా అల‌రించిన మ‌నోజ్ ఇప్పుడు నిర్మాత‌గా మారి సినిమాలు నిర్మించాల‌నుకుంటున్నాడు. ఈ విష‌యాన్ని తెలియ‌చేస్తూ... మంచి సినిమాలను అందించ‌డానికి, ఇండ‌స్ట్రీలో కొత్త టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేయాల‌నే ఉద్దేశ్యంతో ఎమ్ఎమ్ ఆర్ట్స్ పేరుతో నిర్మాణ సంస్థ‌ను నిర్మించిన‌ట్లు తెలియ‌చేసారు. నా కొత్త జర్నీ మొదలైంది. 
 
నా సొంత నిర్మాణ సంస్థ ఎమ్‌ఎమ్‌ ఆర్ట్స్ నిర్మాణంలోనే నా తదుపరి చిత్రాలు వస్తాయి. అదేవిధంగా కొత్త టాలెంట్‌‌కు సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతోనే నిర్మాణరంగంలోకి అడుగుపెట్టాను అని చెప్పారు. 
 
భవిష్యత్‌‌లో మా నిర్మాణ సంస్థ నుంచి వచ్చే మంచి చిత్రాలను మీరు చూస్తారు. ఎమ్‌ఎమ్‌ ఆర్ట్స్‌ తరుపున మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు. లవ్‌ యూ ఆల్‌ అని మంచు మనోజ్ ట్విట్ట‌ర్లో పోస్ట్ చేశారు. మ‌రి... హీరోగా ఆశించిన స్థాయిలో స‌క్స‌ెస్ సాధించ‌లేక‌పోయిన మ‌నోజ్ నిర్మాత‌గా రాణిస్తాడ‌ని ఆశిద్దాం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

17ఏళ్ల బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మాజీ ప్రేమికుడు

Balloon : బెలూన్ మింగేసిన ఏడు నెలల శిశువు.. ఊపిరాడక ఆస్పత్రికి తరలిస్తే?

ఆ పెద్ద మనిషి కార్పొరేటర్‌కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ : పవన్‌పై జగన్ సెటైర్లు

Ranga Reddy: భర్తను రెడ్ హ్యాడెండ్‌గా పట్టుకున్న భార్య- గోడదూకి పారిపోయిన భర్త (video)

ప్రేమ వివాహం, భర్తకు అనుమానం, భర్త సోదరి హత్య చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫ్లూ సమస్యను తరిమికొట్టండి: ఆరోగ్యంగా పనిచేయండి!

వేసవిలో చెరుకురసం ఎందుకు తాగాలో తెలుసా?

రక్త మూల కణ దానంపై అవగాహన కల్పించేందుకు చేతులు కలిపిన DKMS ఇండియా- IIT హైదరాబాద్

గింజలను ఎందుకు నానబెట్టి తినాలి?

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

తర్వాతి కథనం
Show comments