Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ్యూజిక్ డైరెక్టర్ రధన్ వల్ల మోసపోయానన్న దర్శకుడు

డీవీ
గురువారం, 22 ఫిబ్రవరి 2024 (17:01 IST)
Director yashaswi, Siddharth Roy
సినిమా తీయడానికి వచ్చే కొత్త దర్శకులను కొందరు మోసం చేస్తుంటారు. దానితో అనుకున్న టైంకు సినిమా విడుదలకాకుండా పోతుంది. దానితో పెట్టిన పెట్టుబడి కూడా రెట్టింపు అవుతుంది. సిద్దార్థ్ రాయ్ సినిమా దర్శకుడు యశస్వి తనకు జరిగిన అనుభవాలను చెప్పుకొచ్చాడు. నేడు ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్ లో జరిగింది. తాను ఎన్నో కష్టాలు పడ్డాను, కొందరివల్ల మోసపోయాననీ డైరెక్ట్ గా మ్యూజిక్ డైరెక్టర్ రథన్ పై విరుచుపడ్డారు. 
 
Siddharth Roy prerelease
రథన్ వల్లే సినిమా ఆలస్యమైంది. అన్నింటికీ అనవసరమైన ఆర్గ్యుమెంట్ చేస్తాడు. చెన్నైలో ఉంటాడు కాబట్టి సరిపోయింది. హైదరాబాద్​లో ఉంటే చాలా గొడవలు జరిగేవి.  తనలా ఎవరూ మోసపోకూడదన్నారు యశస్వి. ఆయనలో అంత టాలెంట్ ఉన్నా, గొప్ప టెక్నీషియన్ అయినా ఇంతగా వేధించడం కరెక్ట్ కాదని ఫైర్ అయ్యారు. ఒకసారి ఆర్గుమెంట్స్ చేస్తూ రాజమండ్రి నుంచి వైజాగ్ దాకా కారులో వెళ్లిపోయానని.. అంతగా ఇబ్బంది పెట్టాడని  యశశ్వి ఆవేదన వ్యక్తం చేశాడు. రథన్ ఇంతకుముందు అర్జున్ రెడ్డి సినిమాకు పనిచేశాడు. సిద్దార్థ్ రాయ్ కూడా అఠువంటి కథగా ట్రైలర్ చూస్తే అనిపిస్తుంది. కానీ సినిమా కథ వేరుగా వుంటుందని యశశ్వి తెలియజేస్తున్నారు. రేపు ఈ సినిమా విడుదలకాబోతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్ నగరంలో జన్మించిన రెండు తలల శిశువు

బెట్టింగ్ యాప్‌లో లూడో ఆడాడు.. రూ.5లక్షలు పోగొట్టుకున్నాడు.. చివరికి ఆత్మహత్య

కొత్త ఉపరాష్ట్రపతి రేసులో శశిథరూర్? కసరత్తు ప్రారంభించిన ఈసీ

క్యూలో రమ్మన్నందుకు.. మహిళా రిసెప్షనిస్ట్‌ను కాలితో తన్ని... జుట్టుపట్టి లాగి కొట్టాడు...

Ganesh idol immersion: సెప్టెంబర్ 6న గణేష్ విగ్రహ నిమజ్జనం.. హుస్సేన్ సాగర్‌లో అంతా సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments