'పుష్ప' చిత్రం దిగువస్థాయి టెక్నీషియన్లకు నగదు బహుమతి

Webdunia
మంగళవారం, 28 డిశెంబరు 2021 (15:55 IST)
"పుష్ప" చిత్రం కోసం పని చేసిన కిందిస్థాయి టెక్నీషియన్లు, సిబ్బందికి ఒక్కొక్కరికీ రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం చేయనున్నట్టు ఆ చిత్ర దర్శకుడు కె.సుకుమార్ వెల్లడించారు. ఇది ఆ చిత్రంలోని పనిచేసిన దిగువస్థాయి టెక్నీషియన్లను ఎంతో ఆనందానికి గురిచేసింది. 
 
ఈ నెల 17వ తేదీన విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. పాన్ ఇండియా మూవీగా రిలీజై కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఈ నేపథ్యంలో మంగళవారం థ్యాంక్స్‌ మీట్‌ను చిత్ర బృందం నిర్వహించింది. 
 
ఇందులో దర్శకుడు కె.సుకుమార్ పాల్గొని మాట్లాడుతూ, 'పుష్ప' కోసం పని చేసిన దిగువస్థాయి టెక్నీషియన్లు అయిన లైట్‌బాయ్, సెట్ సిబ్బంది, ప్రొడక్షన్ సిబ్బంది ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేయనున్నట్టు తెలిపారు. ఈ థ్యాంక్స్ మీట్‌కు హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక మందన్నా కూడా హాజరయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

G20 శిఖరాగ్ర సమావేశం.. జోహెన్స్‌బర్గ్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం (video)

శ్రీవారి ప్రసాదంపై యాంకర్ శివజ్యోతి వివాదాస్పద వ్యాఖ్యలు

ఫ్లైఓవర్ పైనుంచి కారు వెళ్తుండగా డ్రైవర్‌కు గుండెపోటు

పోలవరం ప్రాజెక్టును సందర్శించిన కేంద్ర జల సంఘం బృందం

బేగంపేట ఎయిర్‌పోర్టులో మహిళా పైలెట్‌పై అత్యాచారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments