Webdunia - Bharat's app for daily news and videos

Install App

శేఖర్ కమ్ములకు పితృ వియోగం..

Webdunia
శనివారం, 1 ఆగస్టు 2020 (17:04 IST)
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తండ్రి మృతి చెందారు. 89 ఏళ్ల శేఖర్ కమ్ముల తండ్రి కమ్ముల శేషయ్య  గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 
 
అయితే శేఖర్ కమ్ముల తండ్రి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. శనివారం సాయంత్రం సికింద్రాబాద్‌లోని బన్సీలాల్ పేట స్మశాన వాటికలో  అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
 
శేఖర్ కమ్ముల ప్రస్తుతం నాగచైతన్య, సాయి పల్లవి జంటగా “లవ్ స్టోరీ” అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే సంబందించిన షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తయ్యింది. ఈ సినిమాను ఏప్రిల్ లోనే విడుదల చేయాలని భావించినప్పటికీ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

CPI Narayana: పవన్ ఎందుకు విడాకులు ఇచ్చాడు.. ఫామ్‌ హౌస్‌లో ఆ పని చేశాడు.. అరెస్ట్ చేయాలి? (video)

One-To-One Meeting: చంద్రబాబు-పవన్ మీట్.. ఏం చర్చించారో తెలుసా?

Ambati: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారు?: అంబటి ప్రశ్న.. ట్రోల్స్ మొదలు

తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరు రోడ్డు ప్రమాదాలు... ఏడుగురు మృతి

Auto Driver: ఆ ఆటో డ్రైవర్‌కు నెలకు రూ.5 నుంచి రూ.8 లక్షల వరకు సంపాదన.. ఎలా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments