Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ పాటలే మా పాఠాలు.. కానీ మధ్యలోనే వదిలేశారు గురూజీ : మారుతి ట్వీట్

Webdunia
బుధవారం, 1 డిశెంబరు 2021 (09:28 IST)
ప్రముఖ సినీ గేయరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్ర ఆకస్మిక మృతిపై సినీ లోకం కన్నీరు కార్చుతోంది. ఆయన మృతిని ఏ ఒక్కరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రతి ఒక్కరూ తన ఆవేదనతో పాటు ఆయన నుంచి నేర్చుకున్న పాఠాలను వెల్లడిస్తున్నారు. 
 
తాజాగా సినీ దర్శకుడు మారుతి కూడా ఓ ట్వీట్ చేశారు. "మీ పాటలే మేము నేర్చుకున్న పాఠాలు. మీ సూక్తులు మేము రాసుకునే మాటలు. బ్రహ్మ ఒక్కరే కష్టపడుతున్నారని సాయంగా ఇంత తొందరగా వెళ్లిపోయారా? 
 
నా పాటను పూర్తి చేసి వెళ్లిపోయారు. కానీ పాఠం మధ్యలోనే వదిలేశారు గురూజీ.. భరించలేని నిజాన్ని చెవులు వింటున్నాయి. కానీ మనసు మాత్రం ఒప్పుకోవడం లేదు' అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేవైసీ పూర్తయ్యాక.. కొత్త రేషన్ కార్డులు ఇస్తాం : మంత్రి నాదెండ్ల మనోహర్

రాజకీయాలు పూర్తిస్థాయి ఉద్యోగం కాదు : సీఎం యోగి ఆదిత్యనాథ్

నిత్యానంద నిజంగా చనిపోయారా? సోషల్ మీడియాలో వీడియో హల్చల్

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగబోదు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

లిఫ్ట్‌ పేరుతో నమ్మించి... జర్మనీ యువతిపై అత్యాచారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments