Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ పాటలే మా పాఠాలు.. కానీ మధ్యలోనే వదిలేశారు గురూజీ : మారుతి ట్వీట్

Webdunia
బుధవారం, 1 డిశెంబరు 2021 (09:28 IST)
ప్రముఖ సినీ గేయరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్ర ఆకస్మిక మృతిపై సినీ లోకం కన్నీరు కార్చుతోంది. ఆయన మృతిని ఏ ఒక్కరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రతి ఒక్కరూ తన ఆవేదనతో పాటు ఆయన నుంచి నేర్చుకున్న పాఠాలను వెల్లడిస్తున్నారు. 
 
తాజాగా సినీ దర్శకుడు మారుతి కూడా ఓ ట్వీట్ చేశారు. "మీ పాటలే మేము నేర్చుకున్న పాఠాలు. మీ సూక్తులు మేము రాసుకునే మాటలు. బ్రహ్మ ఒక్కరే కష్టపడుతున్నారని సాయంగా ఇంత తొందరగా వెళ్లిపోయారా? 
 
నా పాటను పూర్తి చేసి వెళ్లిపోయారు. కానీ పాఠం మధ్యలోనే వదిలేశారు గురూజీ.. భరించలేని నిజాన్ని చెవులు వింటున్నాయి. కానీ మనసు మాత్రం ఒప్పుకోవడం లేదు' అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో మహిళలకు ఉచిత ప్రయాణం.. అయితే, ఓ కండిషన్.. ఏంటది?

'హనీమూన్ ఇన్ షిల్లాంగ్' పేరుతో మేఘాలయ హనీమూన్ హత్య కేసు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments