Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ పాటలే మా పాఠాలు.. కానీ మధ్యలోనే వదిలేశారు గురూజీ : మారుతి ట్వీట్

Webdunia
బుధవారం, 1 డిశెంబరు 2021 (09:28 IST)
ప్రముఖ సినీ గేయరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్ర ఆకస్మిక మృతిపై సినీ లోకం కన్నీరు కార్చుతోంది. ఆయన మృతిని ఏ ఒక్కరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రతి ఒక్కరూ తన ఆవేదనతో పాటు ఆయన నుంచి నేర్చుకున్న పాఠాలను వెల్లడిస్తున్నారు. 
 
తాజాగా సినీ దర్శకుడు మారుతి కూడా ఓ ట్వీట్ చేశారు. "మీ పాటలే మేము నేర్చుకున్న పాఠాలు. మీ సూక్తులు మేము రాసుకునే మాటలు. బ్రహ్మ ఒక్కరే కష్టపడుతున్నారని సాయంగా ఇంత తొందరగా వెళ్లిపోయారా? 
 
నా పాటను పూర్తి చేసి వెళ్లిపోయారు. కానీ పాఠం మధ్యలోనే వదిలేశారు గురూజీ.. భరించలేని నిజాన్ని చెవులు వింటున్నాయి. కానీ మనసు మాత్రం ఒప్పుకోవడం లేదు' అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Elon Musk: నేను లేకుంటే, ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయేవాడు: ట్రంప్‌పై ఫైర్ అయిన ఎలోన్ మస్క్

Sharmishta: శర్మిష్ట పనోలికి మధ్యంత బెయిల్ మంజూరు చేసిన కోల్‌కతా హైకోర్టు

What is a Super-Earth?: కెప్లర్-725c అనే కొత్త సూపర్ ఎర్త్‌ను కనుగొన్న చైనా!

Indore Man: హనీమూన్ ట్రాజెడీ: రాజా మృతి.. భార్య సోనమ్ ఎక్కడ? సీబీఐ దర్యాప్తుకు డిమాండ్

Mahua Moitra: జర్మనీలో హువా మొయిత్రా, పినాకి మిశ్రా వివాహం జరిగిపోయిందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments