Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిగ్గజ దర్శకుడు మణిరత్నంకు కరోనా వైరస్

Webdunia
మంగళవారం, 19 జులై 2022 (12:47 IST)
దిగ్గజ దర్శకుడు మణిరత్నం కరోనా వైరస్ బారినపడ్డారు. గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా విస్తరిస్తుంది. దీంతో అనేక మంది సెలెబ్రిటీలతో పాటు సాధారణ పౌరులు కూడా ఈ వైరస్ బారినపడుతున్నారు. ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వంలు కరోనా వైరస్ బారిపడ్డారు. సినీ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కూడా వైరస్ సోకింది. ఈ క్రమంలో తాజాగా దిగ్గజ దర్శకుడు మణిరత్నంకు కూడా ఈ వైరస్ సోకింది. 
 
సెప్టెంబరు 30వ తేదీన ఆయన దర్శకత్వం వహించిన పొన్నియిన్ సెల్వన్ చిత్రం విడుదలకానుంది. ఈచిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనకు కరోనా వైరస్ సోకింది. దీంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు. మరోవైపు, ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్తలు పాటిస్తూ, ముఖానికి మాస్క్ ధరించాలని ఆయన కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వల్లభనేని వంశీకి షాక్ - అలా బెయిల్ ఎలా ఇస్తారంటూ సుప్రీం ప్రశ్న?

Delhi: మూడేళ్ల పసికూనపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుడు

అలస్కా తీరంలో భూకంపం : రిక్టర్ స్కేలుపై 7.3గా నమోదు

అమర్నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత.. ఎందుకో తెలుసా?

హిందూపురం నుంచి ఇద్దరిని సస్పెండ్ చేసిన వైకాపా హైకమాండ్- దీపికకు అది నచ్చలేదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments