Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిగ్గజ దర్శకుడు మణిరత్నంకు కరోనా వైరస్

Webdunia
మంగళవారం, 19 జులై 2022 (12:47 IST)
దిగ్గజ దర్శకుడు మణిరత్నం కరోనా వైరస్ బారినపడ్డారు. గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా విస్తరిస్తుంది. దీంతో అనేక మంది సెలెబ్రిటీలతో పాటు సాధారణ పౌరులు కూడా ఈ వైరస్ బారినపడుతున్నారు. ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వంలు కరోనా వైరస్ బారిపడ్డారు. సినీ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కూడా వైరస్ సోకింది. ఈ క్రమంలో తాజాగా దిగ్గజ దర్శకుడు మణిరత్నంకు కూడా ఈ వైరస్ సోకింది. 
 
సెప్టెంబరు 30వ తేదీన ఆయన దర్శకత్వం వహించిన పొన్నియిన్ సెల్వన్ చిత్రం విడుదలకానుంది. ఈచిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనకు కరోనా వైరస్ సోకింది. దీంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు. మరోవైపు, ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్తలు పాటిస్తూ, ముఖానికి మాస్క్ ధరించాలని ఆయన కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మార్కులు వేస్తానని చెప్పి వేధింపులు - కీచక ప్రొఫెసర్ రజినీష్ కుమార్ అరెస్టు

మరో 15 యేళ్లు చంద్రబాబే ముఖ్యమంత్రి : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

దుర్యోధనుడి ఏకపాత్రాభినయం చేసి ఆర్ఆర్ఆర్ (Video)

కాంట్రాక్ట్ ఉద్యోగిపై రెచ్చిపోయిన ఎమ్మెల్యే - ఎలా దాడిచేస్తున్నాడో చూడండి (Video)

Pawan Kalyan: చంద్రబాబు, మంద కృష్ణ మాదిగను ప్రశంసించిన పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments