Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుశాంత్ మరణాన్ని పబ్లిసిటీ కోసం వాడొద్దు.. కంగనాకు సోనూ కౌంటర్?

Webdunia
మంగళవారం, 28 జులై 2020 (18:21 IST)
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య సినీ ఇండస్ట్రీని కదిలించింది. సుశాంత్ మరణంతో భారతీయ చిత్ర పరిశ్రమ మొత్తం మూగబోయింది. సుశాంత్ మరణంపై ఇప్పటికీ కూడా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఆరోపణలు విమర్శలు వస్తూనే ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా సుశాంత్ మరణం పై స్పందించిన బాలీవుడ్ నటుడు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
 
ఇటీవలే సుశాంత్ మరణంపై బాలీవుడ్ ప్రముఖులు కారణమంటూ కంగనా రనౌత్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన సోనూసూద్ సుశాంత్‌ని ఒక్కసారి కూడా కలవని వారుండరు. అన్ని తెలిసినట్టుగా మాట్లాడుతున్నారని.. న్యాయపోరాటం చేస్తున్నారని.. ఇదంతా పబ్లిసిటీ కోసమే అంటూ సోనుసూద్ వ్యాఖ్యానించారు. 
 
ఇలాంటి చర్యల వల్ల సుశాంత్ కుటుంబం ఎంతో బాధ పడుతుంది అంటూ వ్యాఖ్యానించారు. సుశాంత్ మరణాన్ని స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని చనిపోయిన వ్యక్తిని ప్రయోజనాల కోసం వాడుకోవడం హేయమైన చర్య అని సోనూసూద్ అభివర్ణించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments