Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఆర్ఎక్స్‌ 100" డైరెక్టర్‌తో ధనుష్ సినిమా.. కథ చెప్పమని పిలుపు

Webdunia
మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (13:48 IST)
"ఆర్ఎక్స్‌ 100" డైరెక్టర్ అజయ్ భూపతికి ఓ స్టార్ హీరో నుండి కథ చెప్పమంటూ పిలుపొచ్చిందట. ఇంతకీ ఈ హీరో ఎవరో కాదు.. కోలీవుడ్ స్టార్ ధనుష్‌. అనువాద చిత్రాలతో టాలీవుడ్‌లో తన కంటూ స్పెషల్ ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్న ధనుష్.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో డైరెక్ట్ తెలుగు మూవీ చేస్తున్న విషయం తెలిసిందే.
 
అయితే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లకముందే ధనుష్‌.. అజయ్ భూపతితో సినిమా చేయాలని ఆసక్తి చూపుతున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో టాక్ వస్తోంది. ఇందుకోసం స్టోరీ చెప్పాల్సిందిగా భూపతికి కబురు పంపించినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా "ఆర్ఎక్స్‌ 100" సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన డైరెక్టర్ అజయ్ భూపతి.. తొలి సినిమాతోనే సంచలన విజయం సాధించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 
 
ఈయన రెండో చిత్రం `మహాసముద్రం`. శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా.. అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమ్మ మీద ఏదో పోశారు.. చెంప మీద కొట్టారు... ఆపై లైటర్‌తో నిప్పంటించారు..

'సురవరం'కు సీఎం చంద్రబాబు నివాళులు - పోరాట వారసత్వం ఇచ్చి వెళ్లారు...

గర్భవతైన భార్యను చంపి మృతదేహాన్ని ముక్కలు చేసిన కిరాతక భర్త

రైలులో నిద్రిస్తున్న మహిళను అసభ్యంగా తాకిన కానిస్టేబుల్

బాలికను ఆటోలో తీసుకెళ్లి అత్యాచారం... ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తర్వాతి కథనం
Show comments