నా స్నేహితురాలు ఐశ్వర్యకు అభినందనలు: ధనుష్

Webdunia
శుక్రవారం, 18 మార్చి 2022 (11:01 IST)
హీరో ధ‌నుష్‌.. రజినీకాంత్ కుమార్తె ఐశ్వ‌ర్య‌ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్ద‌రికి ఇద్ద‌రు కుమారులు. అయితే 18 ఏళ్ల వివాహ బంధానికి వీరిద్ద‌రూ ఫుల్‌స్టాప్ పెట్టేశారు. ఇద్ద‌రి మ‌ధ్య ఎందుకు మ‌న‌స్ప‌ర్ధ‌లు వ‌చ్చాయో గానీ విడాకులతో విడిపోయారు.  
 
రీసెంట్‌గా ఐశ్వ‌ర్య రజినీకాంత్.. "పయని" అనే మ్యూజిక్ వీడియోను డైరెక్ట్ చేసింది. తొమ్మిదేళ్ల తర్వాత ఐశ్వర్య మెగా ఫోన్ చేత పట్టారు. ఈ మ్యూజిక్ వీడియో త‌మిళ వెర్ష‌న్‌ను సూప‌ర్ స్టార్ రజినీకాంత్ విడుద‌ల చేయ‌గా.. తెలుగు వెర్ష‌న్‌ను అల్లు అర్జున్‌, మ‌ల‌యాళ వెర్ష‌న్‌ను మోహ‌న్ లాల్ విడుద‌ల చేశారు.
 
అయితే ఆశ్చ‌ర్య‌క‌రంగా.. ఈ మ్యూజిక్ వీడియో గురించి ధ‌నుష్ పోస్ట్ చేయ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యప‌రిచింది. "పయని" మ్యూజిక్ వీడియోను డైరెక్ట్ చేసిన నా స్నేహితురాలు ఐశ్వర్యకు అభినందనలు. గాడ్ బ్లెస్ యు" అని ధనుష్ పోస్ట్ చేయగా.. దానికి ఐశ్వర్య రజినీకాంత్ కూడా స్పందిస్తూ మాజీ భర్తకు థాంక్స్ చెప్పారు. ఇలా మాజీ భార్యను స్నేహితురాలు అని తెలపడంతో రజనీ, ధనుష్ ఫ్యాన్స్ నిరాశకు లోనైయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అచ్యుతమ్ కేశవమ్, అలీనగర్‌లో ఆర్జేడీకి షాకిచ్చిన మైథిలీ ఠాకూర్, ఆమె ఎవరు?

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు : కేంద్ర మాజీ మంత్రిపై బీజేపీ సస్పెండ్

న్యాయం చేయాలంటూ డిఐజిని కలిసేందుకు పరుగులు తీసిన అత్యాచార బాధితురాలు (video)

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు : ఖాతా తెరిచిన బీఎస్పీ.. అదీ కూడా 30 ఓట్ల మెజార్టీతో..

సీఐఐ సదస్సులో రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments