Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీదేవి మృతి.. సాదాసీదాగా జాన్వి కపూర్.. మేలో సోనమ్ కపూర్ పెళ్లి?

అతిలోకసుందరి శ్రీదేవి మరణం తర్వాత ఆమె వారసురాలిగా జాన్వీ కపూర్ రంగంలోకి దిగుతోంది. తల్లిని కోల్పోయిన బాధలో ఉన్న శ్రీదేవి.. తప్పనిపరిస్థితుల్లో షూటింగ్‌లో పాల్గొంటోంది. తన తొలి సినిమా షూటింగ్‌లో శ్రీదే

Webdunia
మంగళవారం, 27 మార్చి 2018 (12:21 IST)
అతిలోకసుందరి శ్రీదేవి మరణం తర్వాత ఆమె వారసురాలిగా జాన్వీ కపూర్ రంగంలోకి దిగుతోంది. తల్లిని కోల్పోయిన బాధలో ఉన్న శ్రీదేవి.. తప్పనిపరిస్థితుల్లో షూటింగ్‌లో పాల్గొంటోంది. తన తొలి సినిమా షూటింగ్‌లో శ్రీదేవి ఉదాసీనంగా కనిపిస్తోంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరాఠీ సూపర్ హిట్ అయిన సైరాత్ సినిమాను హిందీలో శశాంక్ ఖేతన్ ''దడఖ్'' పేరిట రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కోల్‌కతా జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్‌లో సింపుల్ దుస్తులతో కనిపిస్తోంది. 
 
ఇదిలా వుంటే.. శ్రీదేవి మృతితో కపూర్ ఫ్యామిలీ సభ్యులు విషాదంలో వున్నారు. త్వరలో శ్రీదేవి ఇంట శుభకార్యం జరుగనుంది. శ్రీదేవి మరిది అనిల్ కపూర్ కుమార్తె బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ త్వరలో పెళ్లి కూతురు కాబోతోంది.

గత రెండేళ్లుగా బిజినెస్‌మెన్ ఆనంద్ అహుజాతో ఆమె ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి పెళ్లి గురించి గత మూడు నెలలుగా వార్తలు వినిపిస్తున్నాయి. మే 11, 12 తేదీల్లో జెనీవాలో వీరి వివాహా వేడుక జరగనుందని జోరుగా ప్రచారం సాగుతోంది.

సంబంధిత వార్తలు

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments