Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవీశ్రీ ప్రసాద్ ఖాతాలో అరుదైన రికార్డు

Webdunia
బుధవారం, 8 మే 2019 (14:45 IST)
ప్రముఖ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ ఖాతాలో అరుదైన రికార్డు చేరింది. మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, సూర్య వంటి హీరోలకు ల్యాండ్ మార్క్‌ సినిమాలకు సంగీతం సమకూర్చిన సంగీత దర్శకుడుగా గుర్తింపు పొందాడు. ఇపుడు మహేష్ బాబు చిత్రానికి కూడా డీఎస్పీ సంగీతం సమకూర్చిన అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. 
 
టాలీవుడ్‌లో ఉన్న సంగీత దర్శకుల్లో దేవీశ్రీ ప్రసాద్ ఒకరు. డీఎస్పీ సంగీతం అంటే మ్యూజికల్‌గా హిట్ కొట్టినట్టే. ప్రస్తుతం దేవిశ్రీ మహేష్ బాబు 25వ సినిమాకు సంగీత బాణీలు సమకూర్చాడు. మహర్షిలో సాంగ్స్ పెద్దగా లేవు అనుకున్న వాళ్లకు మహర్షి థీమ్ సాంగ్‌తో సమాధానం చెప్పాడు. "మహర్షి"కి సంగీతం అందిస్తున్న దేవీశ్రీ తన ఖాతాలో అరుదైన రికార్డును వేసుకున్నాడు. 
 
అదేమంటే.. సౌత్ స్టార్ హీరోల ల్యాండ్ మార్క్‌గా చెప్పుకునే సినిమాలకు దేవిశ్రీ సంగీతం అందించాడు. ఎన్టీఆర్ 25వ సినిమా 'నాన్నకు ప్రేమతో', కోలీవుడ్ స్టార్ హీరో సూర్య 25వ సినిమా 'సింగం' అలానే మెగాస్టార్ 150 వ చిత్రం 'ఖైదీ నెంబర్ 150' సినిమాకు దేవిశ్రీ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మహేష్ 25వ సినిమా 'మహర్షి'కి కూడా దేవిశ్రీ సంగీతం అందించి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నేడు తీరందాటనున్న వాయుగుండం : ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన

ముంబై మహానగరంలో రెడ్ అలెర్ట్ .. ఎందుకో తెలుసా?

ఏపీలో 'స్త్రీశక్తి' అనూహ్య స్పందన - ఆర్టీసీ బస్సుల్లో సీట్ల కోసం సిగపట్లు

విశాఖ స్టీల్ ప్లాంట్‌‌పై 'ఆపరేషన్ సైలెంట్ కిల్లింగ్' : కేంద్రంపై షర్మిల

ప్రియురాలి కొత్త ప్రియుడిపై కత్తితో దాడి చేసిన ప్రియుడు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments