Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి కోసం ఇటలీకి వెళ్తూ.. కెమెరాకు చిక్కిన ఆ ఇద్దరు?

Webdunia
శనివారం, 10 నవంబరు 2018 (14:29 IST)
బాలీవుడ్ లవ్ బర్డ్స్ దీపికా ప‌దుకొనే, ర‌ణ్‌వీర్ సింగ్ వివాహం ఈ నెల 14, 15 తేదీల్లో జరుగనుంది. ఇటలీలోని లేక్ కోమోలో వీరి వివాహ వేడుక అట్టహాసంగా జరుగనుంది. ఇంకా వీరి పెళ్లికి నాలుగు రోజులే వుండగా.. ఈ జంట ఇటలీకి ప్రయాణమైంది. శనివారం దీపికా, రణ్‌వీర్ సింగ్ విడివిడిగా  తెల్లని దుస్తుల్లో ముంబైలోని విమానాశ్రయానికి చేరుకున్నారు. 
 
ఉన్నట్టుండి.. దీపిక, రణవీర్‌లు ఎయిర్ పోర్ట్‌లో కనిపించడంతో అభిమానులు వారి చుట్టు గుమికూడారు. తమ కెమెరాల్లో దీపిక, రణవీర్‌లను బంధించే ప్రయత్నం చేశారు. దీపిక, రణవీర్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 
చాలాకాలంగా ప్రేమలో వున్న ఈ జంట త్వరలో పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతోన్న సంగతి తెలిసిందే. రణ్‌వీర్‌తో పాటు వారి ఫ్యామిలీ, స్నేహితులు కూడా ఇటలీకి బయల్దేరారు. ప్రస్తుతం రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకునే ప్రీ-వెడ్డింగ్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ మహిళ పండించిన మామిడి పండు ధర రూ.10 వేలు!!

ఏపీ అధికారులను అడుక్కోవడం ఏంటి? వాళ్లకు టీటీడీ వుంటే మనకు వైటీడీ ఉంది కదా? సీఎం రేవంత్

Christian pastors: క్రైస్తవ పాస్టర్లకు గౌరవ వేతనాల చెల్లింపు.. రూ.13కోట్లు విడుదల

Andhra Pradesh: ఏపీలో మూడు రోజులు భారీ వర్షాలు.. బలమైన గాలులు, మెరుపులు.. ప్రజలకు ఊరట

Pawan Kalyan: చంద్రబాబు మరో 15 సంవత్సరాలు సీఎంగా పనిచేయాలి... పవన్ ఆకాంక్ష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments