Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్‌తో మానసిక ఒత్తిడి వల్లే ప్రాణాపాయం: హీరో నాగచైతన్య

Webdunia
శనివారం, 1 ఆగస్టు 2020 (15:56 IST)
కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తున్న సందర్భంలో కరోనా సోకినవారు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. కొంతమంది తమకు కరోనా లక్షణాలున్నా బయట చెప్పుకోలేక మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. తమకు కోవిడ్ 19 పాజిటివ్ వుందని తెలియగానే భయపడిపోతున్నారు. దాంతో ఒత్తిడి అధికమై అధి ప్రాణాపాయ స్థితికి చేరుకుంటుంది.
 
తాజాగా సినీ హీరో నాగచైతన్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భయంతో చాలామంది తమకు కరోనా ఉన్న విషయాన్ని దాచి ప్రాణాలను కోల్పోతున్నారన్నారు. వైరస్ పైన  ప్రతి ఒక్కరూ భయాన్ని వీడాలని నాగచైతన్య పిలుపునిచ్చారు. కరోనా సోకి కోలుకున్నాక ఆ అనుభవాన్ని అందరితో పంచుకోవాలన్నారు.
 
అలాగే కోలుకున్న ప్రతి ఒక్కరు ప్లాస్మా దానం చెయ్యాలన్నారు. అది చాలామంది ప్రాణాలను కాపాడుతుందని, అలాంటి సేవలో మీ పాత్ర  కీలకమైనదని తెలిపారు. వైరస్ సోకిన వారి పట్ల వివక్ష చూపరాదని, అందరూ కలిసి పోరాడి కరోనాను పారద్రోలాలని పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బీటెక్ చేసిన విద్యార్థులు ఎందుకు పనికిరావడంలేదు: ఎమ్మెల్యే కూనంనేని (video)

కొండముచ్చులకు కూల్ కూల్‌గా పుల్ల ఐస్ క్రీమ్‌లు, యువతి ఉదారం (video)

Telangana Cabinet: ఏప్రిల్ 3న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ : ఐదుగురు మంత్రులకు స్థానం

ప్రియుడిని పిలిచిన ప్రేయసి: బెడ్ కింద నుంచి బైటకొచ్చిన బోయ్ ఫ్రెండ్ (video)

Chandrababu: జగన్ ఇబ్బంది పెట్టాడు, బాబుకు కృతజ్ఞతలు: ప్రభుత్వ ఉద్యోగి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments