Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి ఒప్పుకుంటే ''ఉయ్యాలవాడ నరసింహారెడ్డి'' కోసం ఎన్నికోట్లైనా వెచ్చిస్తా: దాసరి కిరణ్

మెగాస్టార్ చిరంజీవిపై తనకున్న అభిమానాన్ని మరోసారి నిర్మాత దాసరి కిరణ్ చాటుకున్నారు. చిరంజీవి రాజకీయాల్లో కొనసాగినా సరే.. సినిమాల్లో నటించినా.. ఆయనపై ఉన్న అభిమానం ఏమాత్రం చెరిగిపోదన్నారు. పరుచూరి బ్రదర

Webdunia
సోమవారం, 12 సెప్టెంబరు 2016 (18:09 IST)
మెగాస్టార్ చిరంజీవిపై తనకున్న అభిమానాన్ని మరోసారి నిర్మాత దాసరి కిరణ్ చాటుకున్నారు. చిరంజీవి రాజకీయాల్లో కొనసాగినా సరే.. సినిమాల్లో నటించినా.. ఆయనపై ఉన్న అభిమానం ఏమాత్రం చెరిగిపోదన్నారు. పరుచూరి బ్రదర్స్ చిరంజీవి కోసమేనని రాసుకున్న ''ఉయ్యాలవాడ నరసింహారెడ్డి'' కథని వినిపించారు. చిరంజీవిగారు అంగీకరిస్తే.. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టైనా.. ఆయనతో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాను తెరకెక్కిస్తానని దాసరి కిరణ్ చెప్పుకొచ్చారు. 
 
ముందుగా పరుచూరి బ్రదర్స్ రాసిన ఈ కథను సినిమాగా రూపొందిస్తే తాను నిర్మాతగా వ్యవహరించాలని నిర్మాత దాసరి కిరణ్ భావించారు. గతంలో చిరంజీవి 150 సినిమాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తారని కూడా ప్రచారం జరిగింది. కానీ ఎందుకో ప్రాజెక్ట్ వర్క్ అవుట్ కాలేదు. అయితే ఈ సినిమాపై ఇంకా ఆశలు పెట్టుకున్నారు నిర్మాత దాసరి కిరణ్. ఇంకా ఈ సినిమాను చిరంజీవి 151వ సినిమాగా తెరకెక్కించేందుకు దాసరి కిరణ్ మల్లగుల్లాలు పడుతున్నారు. మరి చిరంజీవి ఓకే చెప్తారో లేదో వేచి చూడాల్సిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments