Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒంటరిగా ఉండలేకపోతున్నా... రెండోపెళ్లి చేస్కోవాలని చూస్తున్నా... మనీషా కొయిరాలా...

నెల్లూరు నెరజాణ... అనే పాటతో తెలుగు రాష్ట్రాల్లో ఆమధ్య ఓ ఊపు ఊపిన నటి మనీషా కొయిరాలా. బొంబాయి, ఒకే ఒక్కడు, క్రిమినల్ వంటి హిట్ చిత్రాల్లో నటించిన మనీషా కొయిరాలా రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నదట. నేపాల్ దేశానికి చెందిన మనీషా, బాలీవుడ్ ఇండస్ట

Webdunia
సోమవారం, 12 సెప్టెంబరు 2016 (17:34 IST)
నెల్లూరు నెరజాణ... అనే పాటతో తెలుగు రాష్ట్రాల్లో ఆమధ్య ఓ ఊపు ఊపిన నటి మనీషా కొయిరాలా. బొంబాయి, ఒకే ఒక్కడు, క్రిమినల్ వంటి హిట్ చిత్రాల్లో నటించిన మనీషా కొయిరాలా రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నదట. నేపాల్ దేశానికి చెందిన మనీషా, బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచిమంచి అవకాశాలనే రాబట్టింది. ఆ తర్వాత దురదృష్టవశాత్తూ కేన్సర్ వ్యాధి బారిన పడింది. 
 
ఐతే వెంటనే అమెరికా వెళ్లి వ్యాధికి చికిత్స చేయించుకుంది. వ్యాధి తగ్గిపోవడంతో మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. అలాగే ఒంటరిగా జీవితాన్ని గడపడం బోరింగుగా ఉందనీ, అందువల్ల రెండో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు వెల్లడించింది. ఐతే మనీషా ఈ రెండో పెళ్లి చేసుకునైనా కుదురుగా ఉంటుందా లేక మళ్లీ విడాకులు అంటుందోనని బాలీవుడ్ సినీజనం అనుకుంటున్నారట.
అన్నీ చూడండి

తాజా వార్తలు

INS Vikrant గర్జన: పాకిస్తాన్ లోని కరాచీ పోర్టు నేలమట్టం (video)

జమ్మూపై పాకిస్తాన్ క్షిపణి, డ్రోన్ దాడులు: పాక్ 2 JF17 ఫైటర్ జెట్లను కూల్చేసిన భారత సైన్యం

Anantapur MP: అనంతపురం ఎంపీ సోదరి హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి

Telangana: ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు చెల్లిస్తున్నాం.. భట్టి విక్రమార్క

Balochistan: పాకిస్తాన్‌కు వీడ్కోలు, బలూచిస్తాన్‌కు స్వాగతం.. పాక్ జెండాలు దిగిపోయాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments