Webdunia - Bharat's app for daily news and videos

Install App

దర్శకరత్న పరువు తీస్తున్న దాసరి అరుణ్ కుమార్

Webdunia
గురువారం, 20 జనవరి 2022 (17:22 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు పెద్ద దిక్కుగా ఉన్న దివంగత దాసరి నారాయణరావు పరువును ఆయన తనయులు గంగలో కలుపుతున్నారు. ఇప్పటికే దాసరి తనయులు ఆస్తుల విషయంలో రోడ్డున పడ్డారు. ఇపుడు హీరో దాసరి అరుణ్ కుమార్ మరోమారు వార్తలకెక్కారు. పీకల వరకు మద్యం సేవించి నానా హంగామా చేశారు. ఈ ఘటన బుధవారం రాత్రి హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నంబర్ 12లో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన వివరాలను పరిశీలిస్తే, రోడ్ నంబరు 12లోని సయ్యద్ నగర్‌కు బుధవారం రాత్రి వెళ్లారు. ఆ సమయంలో మద్యంమత్తులో ఉన్న ఆయన తన వాహనంతో పక్కనే ఉన్న ద్విచక్ర వాహనాలను ఢీకొట్టారు. ఈ ఘటనలో పలు వాహనాలు బాగా దెబ్బతిన్నాయి. ఆయన కారు కూడా దెబ్బతింది. 
 
దీంతో ద్విచక్రవాహనదారులు దాసరి అరుణ్ కుమార్‌పై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఆయనపై ఐపీసీ 279, 336 సెక్షన్లతో పాటు.. మోటారు వాహన చట్టంతో పాటు.. డ్రంకెన్ డ్రైవ్ కింద కూడా కేసు నమోదు చేశారు. దీంతో ఆయన గురువారం బంజారాహిల్స్ పోలీసుల ఎదుట హాజరయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Mother Thanks: చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన ఎసమ్మ అనే మహిళ.. ఎందుకు?

ఒంటిపూట బడులు.. ఉదయం 6.30 గంటలకే తరగతులు ప్రారంభం!!

మహిళ ఛాతిని తాకడం అత్యాచారం కిందకు రాదా? కేంద్ర మంత్రి ఫైర్

ఢిల్లీ నుంచి లక్నోకు బయలుదేరిన విమానం... గగనతలంలో ప్రయాణికుడు మృతి!!

దేవాన్ష్ పుట్టిన రోజు - తిరుమల అన్నప్రసాద వితరణకు రూ.44 లక్షలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments