Webdunia - Bharat's app for daily news and videos

Install App

'గజ' బాధితులకు "2.O" యూనిట్ భారీ విరాళం...

Webdunia
బుధవారం, 21 నవంబరు 2018 (08:06 IST)
సూపర్ స్టార్ రజినీకాంత్, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్‌ల కాంబినేషన్‌లో దర్శకుడు శంకర్ తెరకెక్కించిన చిత్రం 2.O. రూ.550 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం ఈనెల 29వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా పదివేలకు పైగా స్క్రీన్లలో రిలీజ్‌కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన ఓ చిన్నవార్త కూడా సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.
 
తాజాగా, తమిళనాడు రాష్ట్రంలోని ఆరు జిల్లాలను గజ తుఫాను అతలాకుతలం చేసింది. అపార ఆస్తినష్టం వాటిల్లింది. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. దీంతో అనేక మంది ప్రముఖులు, సినీ సెలెబ్రిటీలు తమవంతుగా ఆర్థిక సాయం చేస్తున్నారు. 
 
ఈ కోవలో 2.O చిత్ర నిర్మాతలు ఏకంగా రూ.1.01 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. అలాగే, చిత్ర దర్శకుడు శంకర్ రూ.10 లక్షలు, హీరో రజినీకాంత్ 50 లక్షలు చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments