Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోర్టు తీర్పు హ్యాపీగా వుంది - సాయిప‌ల్ల‌వి

Webdunia
సోమవారం, 11 జులై 2022 (15:09 IST)
Saipallavi
హీరోయిన్ సాయిప‌ల్ల‌వి న‌టించిన `విరాట‌ప‌ర్వం` స‌మ‌యంలో గోహ‌త్య‌, కాశ్మీర్ పండిట్ ఊచ‌కోత గురించి వ్యాఖ్య‌లు చేసింది. దీనిపై ఆమెపై భ‌జ‌రంగ‌ద‌ళ్ హైద‌రాబాద్ లో కేసు నమోదు చేశారు.  ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమాలో కశ్మీర్ పండిట్ల మారణ హోమాన్ని ముస్లిం డ్రైవర్‌పై దాడితో పోల్చుతూ ఆమె చేసిన కామెంట్స్‌పై హిందూవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నక్సలిజం, హింస తదితర అంశాల గురించి సాయి పల్లవి మాట్లాడుతూ , అందరూ మంచి మనుషుల్లా ఉండాలి. ఎవరో ఎవరినో హర్ట్ చేస్తున్నారు. మనం కూడా అలా చేయకూడదు. మాన‌వీయ‌కోనంలో ఆలోచించాలని తెలిపింది. ఆమెపై పెట్టిన కేసు గురించి సోమ‌వారంనాడు సాయిప‌ల్ల‌వికి ప్ర‌శ్న ఎదురైంది. 
 
ఆమె ఈవిధంగా వివ‌ర‌ణ ఇచ్చింది. నాకు తెలుగు బాగానే వ‌చ్చు. మాట్లాడ‌తాను. హిందీ స‌రిగ్గా రాదు. ఇంగ్లీషులో మాట్లాడ‌తాను. నేను మాట్లాడిన ఆంగ్ల‌ప‌దాల‌ను అర్థం మారేలా కొంద‌రు రాసి వుండ‌వ‌చ్చు. అందుకే నాపై వేసిన కేసును హైకోర్టుకూడా ప‌రిశీలించి కొట్టివేసింది. అందుకే హ్యాపీగా నేను మీముందు న‌వ్వుతూ మాట్లాడుతున్నాను. నేను కోర్టు డ్రామా నేప‌థ్యంలో సాగే `గార్గి` సినిమాలో న‌టించాను.త‌ప్ప‌కుండా చూసి ఆనందించండి అంటూ తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Xi Mingze: అమెరికాలో చైనా అధ్యక్షుడి కుమార్తె జి మింగ్జే.. బహిష్కరించండన్న ట్రంప్ ఫ్రెండ్

మెడలో రెండు పుస్తెల బంగారు తాడు కోసం మహిళ గొంతు కోసి హత్య

Visakhapatnam: విశాఖపట్నంలో మెట్రో రైలు సేవలు... ప్రారంభానికి ఏపీ సన్నాహాలు

Man: వదిన తలను నరికి చేతుల్లో పట్టుకుని వీధుల్లో తిరిగాడు.. ఆ తర్వాత?

ఆపరేషన్ సిందూర్ పైన అభ్యంతరకర వ్యాఖ్యలు, పోలీసులు 1500 కి.మీ పయనించి లా విద్యార్థిని అరెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments