Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేకప్‌మేన్‌కు కరోనా పాజిటివ్-క్వారంటైన్‌లోకి హీరో ప్రభాస్

Webdunia
గురువారం, 22 ఏప్రియల్ 2021 (14:14 IST)
హీరో ప్రభాస్‌ వ్యక్తిగత సిబ్బందిలో ఒకరు కరోనా బారిన పడ్డారు. ఆయన మేకప్‌మన్‌కు కొవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అందుకని, రాధే శ్యామ్‌ షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రభాస్‌ సహా చిత్రబృందమంతా క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. 
 
కరోనా నేపథ్యంలో పరిస్థితులు చక్కబడిన తర్వాత మళ్లీ సెట్స్‌ మీదకు వెళ్లాలని, అప్పటివరకూ షూటింగ్ ను నిరవధికంగా వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నారు. కొన్ని రోజులు చిత్రీకరణ చేస్తే సినిమా పూర్తవుతుంది. 
 
కానీ, పరిస్థితులు అనుకూలించడం లేదు. జిల్‌ ఫేమ్‌ రాధాకృష్ణకుమార్‌ డైరెక్షన్ వహిస్తున్న ఈ మూవీని యు.వి. క్రియేషన్స్‌, గోపీకృష్ణా మూవీస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో ప్రభాస్‌ సరసన పూజా హెగ్డే నటిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇంటర్ ఫలితాలు- ఫెయిల్ కావడంతో ఉరేసుకుని ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య

Ludhiana bypoll: లూథియానా అసెంబ్లీ ఉప ఎన్నిక.. జూన్ 19న పోలింగ్..

గోపాల్‌పూర్ బీచ్‌లో 20 ఏళ్ల మహిళపై పది మంది వ్యక్తుల సామూహిక అత్యాచారం

Raja Raghuvanshi murder case: సోనమ్ రఘువంశీకి మానసిక ఆరోగ్యం బాగానే ఉంది

హనీ ట్రాప్‌లో పోలీసులు.. ఇష్టపడుతున్నానని కౌగిలించుకుంది.. ఆ తర్వాత ఏమైందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments