Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొన్న కమలహాసన్, నేడు విజయ్, ఏంటది?

Webdunia
మంగళవారం, 31 మార్చి 2020 (22:54 IST)
కరోనా వైరస్ తమిళనాడును వణికిస్తోంది. నిన్నటి వరకు 39 పాజిటివ్ కేసులున్న తమిళనాడులో ఇప్పుడు ఏకంగా 74కి చేరింది. అదంతా ఢిల్లీలోని నిజాముద్దీన్ గ్రౌండ్స్‌లో జరిగిన ప్రార్థనలే పుణ్యమే అని కేంద్రం స్పష్టం చేసింది. అయితే తమిళ ప్రజల్లో కూడా తీవ్ర భయాందోళన వ్యక్తమవుతున్నాయి.
 
ఇలాంటి పరిస్థితుల్లో రెండురోజుల క్రితం భారతీయుడు2 సినిమా షూటింగ్ కోసం విదేశాలకు వెళ్ళి వచ్చిన కమలహాసన్ ఇంటికి చెన్నై నగర పాలకసంస్ధ అధికారులు కరపత్రాలను అంటించారు హోమ్ క్వారంటైన్‌లో ప్రస్తుతం కమలహాసన్ ఉన్నారని.. ఎవరూ ఇటు వైపు రాకూడదని హెచ్చరించారు. అది కాస్త తమిళనాడులో తీవ్ర చర్చకు దారితీసింది.
 
ఇదిలా ఉంటే మరో హీరో విజయ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులను ఈరోజు పరీక్షించారు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు. ఈ మధ్యే విజయ్ కూడా విదేశాలకు వెళ్లి వచ్చారు. ఆయన కూడా షూటింగ్ నిమిత్తం వెళ్ళారు. దీంతో ఆయన ఇంటికే వెళ్లిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వారి రక్తనమూనాలను సేకరించారు. 
 
ఉదయం రక్తనమూనాలను సేకరించిన అధికారులు సాయంత్రానికి రిపోర్ట్ ఇవ్వనున్నారు. అయితే జలుబు, దగ్గు, జ్వరం లాంటి లక్షణాలు ఏవీ వారిలో లేకపోవడంతో నెగిటివ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అలస్కా తీరంలో భూకంపం : రిక్టర్ స్కేలుపై 7.3గా నమోదు

అమర్నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత.. ఎందుకో తెలుసా?

హిందూపురం నుంచి ఇద్దరిని సస్పెండ్ చేసిన వైకాపా హైకమాండ్- దీపికకు అది నచ్చలేదు

జైలులో ప్రాణహాని జరిగితే పాక్ సైన్యానిదే బాధ్యత : ఇమ్రాన్ ఖాన్

Nara Lokesh: మరో 2వేల కుటుంబాలకు ఆగస్టు నాటికి శాశ్వత ఇళ్ల పట్టాలు.. నారా లోకేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments