చంద్రబోస్‌పై అద్భుత ట్యూన్ కట్టిన డీఎస్పీ.. 'ఎంత సక్కగ రాశారో' అంటూ..

Webdunia
గురువారం, 28 మే 2020 (14:26 IST)
తెలుగు చిత్ర పరిశ్రమకు దొరికిన సినీగేయ ఆణిముత్యం చంద్రబోస్. ఆయన సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 25 యేళ్లు. ఈ సిల్వర్ జూబ్లీ కాలంలో ఎన్నో అద్భుతమైన పాటలు చంద్రబోస్ కలం నుంచి జాలువారాయి. అలాంటి చంద్రబోస్‌పై ప్రముఖ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ అద్భుతమైన ట్యూన్ కట్టారు. ఎంత సక్కగ రాశారో నంటూ సాగే ఈ పాట రంగస్థలం చిత్రంలోని ఎంత సక్కగున్నావే అంటూ సాగే బాణీలో సాగుతోంది. 
 
రామ్ చరణ్ - సమంతలు నటించిన రంగస్థలం చిత్రంలో కూడా ఈ పాటను చంద్రబోస్ రాసిన విషయం తెల్సిందే. ఆ ట్యూన్‌లోనే చంద్రబోస్‌పై 'ఎంత సక్కగ రాశారో' అంటూ దేవిశ్రీ పాట పాడారు. ఈ పాట అభిమానులను అలరిస్తోంది. 
 
కాగా, 1995లో వచ్చిన "తాజ్ మహల్'' సినిమాకు తొలిసారి సాహిత్యం అందించిన చంద్రబోస్ అప్పటి నుంచి తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే అనేక అద్భుత పాటలను రాశారు. చంద్రబోస్‌పై డీఎస్పీ ట్యూన్ కట్టి పాడిన పాటను మీరూ ఓసారి వినండి. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అత్యాచారం చేసాక బాధితురాలిని పెళ్లాడితే పోక్సో కేసు పోతుందా?

Monsoon: దేశ వ్యాప్తంగా 1,528 మంది మృతి.. ఆ మూడు రాష్ట్రాల్లోనే అత్యధికం..

Cocaine: చెన్నై ఎయిర్ పోర్టులో రూ.35 కోట్ల విలువైన కొకైన్‌.. నటుడి అరెస్ట్

తమిళనాడుకు ఏమైంది, మొన్న తొక్కిసలాటలో 41 మంది మృతి, నేడు ఎన్నూరులో 9 మంది కూలీలు మృతి

Andhra: గోదావరి నదిలో పెరుగుతున్న నీటి మట్టం.. భద్రాచలం వద్ద 48.7 అడుగులకు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

కాలేయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

తర్వాతి కథనం
Show comments