Webdunia - Bharat's app for daily news and videos

Install App

రణబీర్ కపూర్‌పై కేసు.. కేక్‌పై మద్యం పోసి నిప్పు

Webdunia
గురువారం, 28 డిశెంబరు 2023 (11:20 IST)
బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ ప్రస్తుతం ‘యానిమల్’ సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా రణబీర్ కపూర్ వీడియో వైరల్ అయింది. రణబీర్ తన కుటుంబంతో కలిసి క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నట్లు కనిపించాడు. రణబీర్ కపూర్ క్రిస్మస్ వేడుకల వీడియో చర్చనీయాంశంగా మారింది. రణబీర్ క్రిస్మస్ జరుపుకుంటున్న ఈ వీడియోలో జై మాతా ది ఇలా చెప్పాడు. ఇప్పుడు రణబీర్‌పై ఫిర్యాదు అందింది.
 
రణబీర్ కపూర్ క్రిస్మస్ వేడుకల వీడియో వైరల్‌గా మారింది. క్లిప్‌లో, రణబీర్ 'జై మాతా ది' అని నినాదాలు చేస్తూ కేక్‌పై మద్యం పోసి నిప్పంటించాడు. అతని ఈ చర్య నెటిజన్లకు ఏమాత్రం నచ్చలేదు.
 
మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా రణబీర్‌పై ఆరోపణలు వచ్చాయి. అంతే కాకుండా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ముంబైలోని ఘట్కోపర్ పోలీస్ స్టేషన్‌లో బుధవారం రణబీర్‌పై ఫిర్యాదు నమోదైంది. అయితే, ఈ కేసులో ఇంకా ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రధాని మోడీగారూ.. మరోమారు ఓ కప్ అరకు కాఫీ తాగాలని ఉంది.. సీఎం చంద్రబాబు రిప్లై

సునీతా విలియమ్స్‌ను భూమిపైకి వస్తారా? లేదా? డాక్టర్ సోమనాథ్ ఏమంటున్నారు...

డీకేను సీఎం చేయాలంటూ మతపెద్ద సలహా... కామెంట్స్ చేయొద్దన్న డీకే

ఏదిపడితే అది మాట్లాడకుండా నా నోటికి చంద్రబాబు ప్లాస్టర్ వేశారు : అయ్యన్నపాత్రుడు

రామథ్ కుంగిపోయింది.. అయోధ్యలో భక్తుల ఇక్కట్లు అన్నీఇన్నీకావు రామయ్య!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments