Webdunia - Bharat's app for daily news and videos

Install App

కులం పేరుతో దూషణ అంటూ మోహన్ బాబు, మంచు విష్ణులపై ఫిర్యాదు

Webdunia
శనివారం, 5 మార్చి 2022 (17:12 IST)
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, మంచు విష్ణులపై మానవ హక్కుల కమీషన్లో ఫిర్యాదు దాఖలైంది. వారి వద్ద గత దశాబ్ద కాలానికి పైగా పనిచేస్తున్న నాగశ్రీనును కులం పేరుతో దూషించారంటూ నాయీబ్రాహ్మణ సంఘం నేతలు ఫిర్యాదు చేసారు.


అతడి కులం పేరుతో దూషించినందుకు క్షమాపణలు చెప్పాలంటూ తాము రెండు రోజులు సమయం ఇచ్చినప్పటికీ వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. అందువల్ల మానవ హక్కుల కమీషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

 
కాగా మంచు విష్ణు కార్యాలయంలో నాగశ్రీను 5 లక్షల రూపాయల విలువైన వస్తువులను దొంగిలించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఐతే తనపై అక్రమ కేసు పెట్టారంటూ నాగశ్రీను ఆరోపిస్తున్నారు. మరోవైపు నాగశ్రీను కుటుంబానికి మెగాబ్రదర్ ఆర్థిక సాయం చేయడంతో ఈ వ్యవహారం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments