Webdunia - Bharat's app for daily news and videos

Install App

కులం పేరుతో దూషణ అంటూ మోహన్ బాబు, మంచు విష్ణులపై ఫిర్యాదు

Webdunia
శనివారం, 5 మార్చి 2022 (17:12 IST)
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, మంచు విష్ణులపై మానవ హక్కుల కమీషన్లో ఫిర్యాదు దాఖలైంది. వారి వద్ద గత దశాబ్ద కాలానికి పైగా పనిచేస్తున్న నాగశ్రీనును కులం పేరుతో దూషించారంటూ నాయీబ్రాహ్మణ సంఘం నేతలు ఫిర్యాదు చేసారు.


అతడి కులం పేరుతో దూషించినందుకు క్షమాపణలు చెప్పాలంటూ తాము రెండు రోజులు సమయం ఇచ్చినప్పటికీ వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. అందువల్ల మానవ హక్కుల కమీషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

 
కాగా మంచు విష్ణు కార్యాలయంలో నాగశ్రీను 5 లక్షల రూపాయల విలువైన వస్తువులను దొంగిలించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఐతే తనపై అక్రమ కేసు పెట్టారంటూ నాగశ్రీను ఆరోపిస్తున్నారు. మరోవైపు నాగశ్రీను కుటుంబానికి మెగాబ్రదర్ ఆర్థిక సాయం చేయడంతో ఈ వ్యవహారం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలుగు చిత్రపరిశ్రమకు కనీస కృతజ్ఞత లేదు - రిటర్న్ గిఫ్ట్‌ను స్వీకరిస్తున్నాం : డిప్యూటీ సీఎం ఆఫీస్

తూచ్.. జూన్ ఒకటో తేదీ నుంచి థియేటర్ల బంద్ లేదు! ఫిల్మ్ చాంబర్

Bride: పెళ్లిని తానే ఆపుకున్న పెళ్లి కూతురు.. ప్రియుడితో వెళ్లిపోయిన వధువు (video)

ఎగ్జిబిటర్లు అలా ఎందుకు అన్నారో తెలియాల్సివుంది : మంత్రి కందుల దుర్గేశ్

IndiGo: 227 ప్రయాణీకుల ప్రాణాలతో పాక్ చెలగాటం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments