Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెయిన్ బో గౌత‌మ్‌నే కాదు న‌న్ను కేర్ తీసుకుంటుంది- మహేష్ బాబు

Webdunia
శనివారం, 5 మార్చి 2022 (16:54 IST)
Rainow hospital- Mahesh
మ‌హేష్ బాబు ఫౌండేషన్ ఇప్పుడు రెయిన్‌బో హాస్పిటల్ తో  ప్యూర్ లిటిల్ హార్ట్ ఫౌండేషన్‌తో కలిసి పుట్టుకతో వచ్చే గుండె జబ్బులతో ఆర్థికంగా సవాలుగా ఉన్న పిల్లలను ఆదుకోవడానికి చేయి క‌లిపింది.  శ్రీమంతుడు సినిమా త‌ర్వాత మ‌హేష్ సేవా కార్య‌క్ర‌మాలు ఎక్కువ‌య్యాయి. దీనికి కార‌ణం త‌న కుమారుడు గౌత‌మ్ పుట్టుక‌తోనే శ్వాస స‌మ‌స్యతో పుట్ట‌డంతో అందుకు తాను ఏ విధంగా పిల్లాడిపై కేర్ తీసుకున్నానో వివరించారు. అలాంటిది సామాన్యుడు కుటుంబంలో ఈ స‌మ‌స్య వ‌స్తే వారు ఎంత ఇబ్బంది ప‌డుతార‌నే ఉద్దేశ్యంతో ఆంధ్రా హాస్పిటల్‌ నేతృత్వంలో గుండె శస్త్రచికిత్సలు చేయించారు. 
 
అందులో భాగంగానే  ఇప్పుడు రెయిన్‌బో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ (RCHI)తో కలిసి పిల్లల గుండె సంరక్షణ కోసం ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ (PLHF)ని ప్రారంభించారు. పుట్టుకతో వచ్చే గుండె జబ్బుల తీవ్రత దృష్ట్యా, 2 లక్షల మంది పిల్లలు దానితో బాధపడుతున్నారు. ఆర్థికంగా వెనుకబడి ఉన్న పిల్లలకు ఈ ప్రత్యేక కార్యక్రమం కింద చికిత్స అందిస్తున్నారు.
 
ఈ సంద‌ర్భంగా మ‌హేష్‌బాబు మాట్లాడుతూ, రెయిన్‌తో క‌లిసి గుండె శ‌స్త్రచికిత్స‌ల‌లో పాలుపంచుకోవ‌డం ఆనందంగా వుంది. లోప‌ల ఆప‌రేష‌న్ విభాగాల‌ను చూశాను. ఇండియాలోనే గొప్ప ఆసుప‌త్రిగా చెప్ప‌వ‌చ్చు. బెస్ట్ కార్డియాక్ స‌ర్జ‌న్స్ వున్నారు.  దినేష్‌, డా.ర‌మేష్ వున్నారు. నా కొడుకు గౌత‌మ్‌తోపాటు న‌న్ను కేర్ తీసుకుంటున్నారు. పిల్ల‌ల‌నేది నాకు చాలా ఎమోష‌న‌ల్‌. మ‌హేస్‌బాబు పౌండేష‌న్ అసోసియేట్ కావ‌డం ఆనందంగా ఉంది. 125 పిల్ల‌ల‌కు హార్ట్ ఆప‌రేష‌న్‌లు చేయ‌బోతున్నారు. చైర్మ‌న్ సి.ఎస్‌. రెడ్డిగారికి ధ‌న్య‌వాదాలు అన్నారు.
 
`కోవిడ్ మ‌ధ్య‌లో వ‌చ్చిన కుంచిత్ పాప‌కు మా ఆసుప‌త్రిలో న‌మం చేశామ‌ని ఆసుప‌త్రి వ‌ర్గాలు తెలిపాయి. డా. రెడ్డిగారు ఆప‌రేస‌న్ చేసి స‌క్సెస్ చేశారని తెఇపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Sunrise Beach in Bapatla: బాపట్ల సన్‌రైజ్ బీచ్ అభివృద్ధికి రూ.రూ.97.52 కోట్లు మంజూరు

Honour killing in Telangana: పుట్టినరోజే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.. తెలంగాణలో పరువు హత్య

మయన్మార్‌ను కుదిపేసిన భూకంపం.. మృతుల సంఖ్య 10,000 దాటుతుందా?

డబ్బు కోసం వేధింపులు.. ఆ వీడియోలున్నాయని బెదిరించారు.. దంపతుల ఆత్మహత్య

వైకాపా నేతలకు మాస్ వార్నింగ్ ఇచ్చిన టీడీపీ నేత జేసీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments