Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగ్ - ప్ర‌భాస్ మ‌ధ్య పోటీయా..? నిజ‌మా..?

Webdunia
బుధవారం, 15 మే 2019 (20:01 IST)
టాలీవుడ్ కింగ్ నాగార్జున న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ మ‌న్మ‌థుడు 2. చిల‌సౌ డైరెక్ట‌ర్ రాహుల్ ర‌వీంద్ర‌న్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. మ‌నం ఎంట‌ర్టైన్మెంట్స్, ఆనంది ఆర్ట్స్ బ్యాన‌ర్ పైన నాగార్జున‌, కిర‌ణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల పోర్చుగ‌ల్ షెడ్యూల్ పూర్తిచేసుకుంది. ఈ నెల 21 నుంచి హైద‌రాబాద్‌లో తాజా షెడ్యూల్ ప్లాన్ చేసారు. 
 
ఈ సినిమాలో ర‌కుల్ ప్రీత్ సింగ్ నాగ్ స‌ర‌స‌న న‌టిస్తుంటే.. స‌మంత ముఖ్య‌పాత్ర పోషిస్తుంది. ఈ చిత్రాన్ని ద‌స‌రాకి రిలీజ్ చేస్తారు అంటూ వార్త‌లు వ‌చ్చాయి కానీ... నాగార్జున మాత్రం ఆగ‌ష్టులో రిలీజ్ చేయాలి అనుకుంటున్నార‌ట‌. ఎందుకంటే ద‌స‌రాకి సైరా వ‌స్తుంది. పైగా షూటింగ్ కంప్లీట్ అయిన త‌ర్వాత అన్ని రోజులు ఎందుకు ఆగ‌డం అనేది నాగ్ ఆలోచ‌న‌. 
 
అయితే... ఆగ‌ష్టులో ప్ర‌భాస్ సాహో రిలీజ్ ఉంది. దీంతో నాగ్ - ప్ర‌భాస్ పోటీ ప‌డ‌బోతున్నారు అంటూ టాక్ వినిపిస్తుంది. వాస్త‌వం ఏంటంటే... సాహో ఆగ‌ష్టు 15న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. అందుచేత నాగార్జున మ‌న్మ‌థుడు 2 చిత్రాన్ని త‌న పుట్టిన‌రోజు కానుక‌గా ఆగ‌ష్టు 29న రిలీజ్ చేయాల‌నుకుంటున్నార‌ట‌. నాగ్ ప్లానింగ్ బాగానే ఉంది. మ‌రి...మ‌న్మ‌థుడు మ్యాజిక్ ని మన్మ‌థుడు 2 రిపీట్ చేస్తుందో లేదో..? 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

న్యూజిలాండ్‌లో కరోనా విజృంభణ - భారత్‌లో 5 వేలు దాటిన కరోనా

కస్టమర్ల FD రూ. 4.5 కోట్లను స్టాక్ మార్కెట్లో పెట్టేసిన బ్యాంక్ అధికారిణి, గోవిందా

Vijayawada: వైజాగ్ కాలేజీలకు డ్రగ్స్ సప్లై.. కొరియర్, క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపు, సరఫరా

మేఘాలయ హనీమూన్ కేసు: మా బావను చంపేసి నా సోదరిని కిడ్నాప్ చేసారేమో

Lion: సింహం అనుకున్నాడా? లేదా కుక్క అనుకున్నాడా? ఏం గుండె రా బాబు? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments