Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్ నుంచి చిరంజీవికి పిలుపు - 20న భేటీ

Webdunia
మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (13:47 IST)
మెగాస్టార్ చిరంజీవికి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నుంచి పిలుపువచ్చింది. తెలుగు చిత్ర పరిశ్రమలోని సమస్యలపై చర్చించేందుకు వీలుగా ఈ నెల 20న జగన్ కలవనున్నారు. ఈ సందర్భంగా చిత్రపరిశ్రమ ఎదుర్కొంటున్న పలు సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోరనున్నారు. 
 
కరోనా నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమ పలు సమస్యలు ఎదుర్కొంటోందని, ముఖ్యమంత్రిని కలిసి వీటిని విన్నవించాలనుకుంటున్నామంటూ ఏపీ సమాచారశాఖ మంత్రి పేర్ని నాని (వెంకట్రామయ్య) దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లడంతో సానుకూలంగా స్పందించారు. ఈ నెల 20న అపాయింట్‌మెంట్ ఇచ్చారు. 
 
ఆ తర్వాత మంత్రి పేర్ని నాని నుంచి సమాచారం అందడంతో 20న జగన్‌ను కలిసేందుకు చిరంజీవి సారథ్యంలోని బృందం సిద్ధమవుతోంది. సీఎం జగన్‌ను కలవనున్న వారిలో అక్కినేని నాగార్జున, దిల్‌ రాజు, సురేశ్‌బాబు తదితరులు ఉన్నారు. ఇక, జగన్ దృష్టికి తీసుకెళ్లనున్న అంశాలపై చిత్రపరిశ్రమ ప్రముఖులు ఇప్పటికే చర్చించినట్టు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లయిన 5 రోజులకే బోయ్‌ఫ్రెండ్‌తో భార్య ఏకాంతంగా, గిలగిలలాడిన భర్త

ఇడుపులపాయలో ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య

ఫేస్‌బుక్ ఫ్రెండ్ అమ్మాయి కోసం వెళితే కట్టేసి కొట్టారు...

భారీ వర్షాలు- గోదావరి ఉగ్రరూపం.. భద్రాచలం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక

Chandrababu Naidu: ఏపీ సీఎం చంద్రబాబును నమస్కరించిన రోబో.. ఎక్కడో తెలుసా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments