Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎడముఖం .. పెడముఖంగా రకుల్ - సాయిపల్లవి...

Webdunia
బుధవారం, 29 మే 2019 (12:44 IST)
తమిళ హీరో సూర్య నటించిన తాజా చిత్రం "ఎన్.జి.కె" (నందా గోపాల కృష్ణ). ఈ నెల 31వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అయితే, ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు నటించారు. వారిలో ఒకరు రకుల్ ప్రీత్ సింగ్ కాగా, మరొకరు సాయిపల్లవి. కానీ, ఇందులో పాయి పల్లవి పాత్రకే అధిక ప్రాధాన్యత ఉందట. అందుకే చిత్ర యూనిట్ కూడా షూటింగ్ లోకేషన్లలో ఆమెకే అధిక ఇంపార్టెన్స్ ఇచ్చారట. దీనిపై రకుల్ ప్రీత్ సింగ్ తీవ్ర అసహనాన్ని కూడా వ్యక్తం చేశారు. పైగా, లొకేషన్లలో వీరిద్దరు కూడా పెద్దగా మాట్లాడుకున్న దాఖలాలు కూడా లేవట. 
 
ఈ నేపథ్యంలో 'ఎన్.జి.కె' ప్రమోషన్ కార్యక్రమాలు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఇందులో హీరోతో పాటు ఇద్దరు హీరోయిన్లు పాల్గొన్నారు. అపుడు వేదికపై అశీనులైన సాయి - రకుల్‌లు ఎడముఖం పెడముఖంగా ఉంటూ ముభావంగా ఉన్నారట. మీడియా ముందు వేదికపై వీరిద్దరి ప్రవర్తన చూసిన చిత్ర యూనిట్ అవాక్కయ్యారట. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments