Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎడముఖం .. పెడముఖంగా రకుల్ - సాయిపల్లవి...

Webdunia
బుధవారం, 29 మే 2019 (12:44 IST)
తమిళ హీరో సూర్య నటించిన తాజా చిత్రం "ఎన్.జి.కె" (నందా గోపాల కృష్ణ). ఈ నెల 31వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అయితే, ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు నటించారు. వారిలో ఒకరు రకుల్ ప్రీత్ సింగ్ కాగా, మరొకరు సాయిపల్లవి. కానీ, ఇందులో పాయి పల్లవి పాత్రకే అధిక ప్రాధాన్యత ఉందట. అందుకే చిత్ర యూనిట్ కూడా షూటింగ్ లోకేషన్లలో ఆమెకే అధిక ఇంపార్టెన్స్ ఇచ్చారట. దీనిపై రకుల్ ప్రీత్ సింగ్ తీవ్ర అసహనాన్ని కూడా వ్యక్తం చేశారు. పైగా, లొకేషన్లలో వీరిద్దరు కూడా పెద్దగా మాట్లాడుకున్న దాఖలాలు కూడా లేవట. 
 
ఈ నేపథ్యంలో 'ఎన్.జి.కె' ప్రమోషన్ కార్యక్రమాలు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఇందులో హీరోతో పాటు ఇద్దరు హీరోయిన్లు పాల్గొన్నారు. అపుడు వేదికపై అశీనులైన సాయి - రకుల్‌లు ఎడముఖం పెడముఖంగా ఉంటూ ముభావంగా ఉన్నారట. మీడియా ముందు వేదికపై వీరిద్దరి ప్రవర్తన చూసిన చిత్ర యూనిట్ అవాక్కయ్యారట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments