Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినీ నటి రాధిక నిర్మాతగా మెగాస్టార్ చిరంజీవి చిత్రం

Webdunia
ఆదివారం, 1 మే 2022 (22:22 IST)
మెగాస్టార్ చిరంజీవి వరుసబెట్టి చిత్రాల్లో నటిస్తున్నారు. ఇటీవలే "ఆచార్య" ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన.. ఆ తర్వాత గాఢ్‌పాదర్, భోళా శంకర్ వంటి చిత్రాల్లో నటిస్తున్నారు. చిరంజీవి 154వ చిత్రంగా వాల్తేరు వీరయ్యగా మరో చిత్రంలో నటించేందుకు సమ్మతించారు. ఇపుడు మరో చిత్రానికి ఆయన కమిట్ అయినట్టు సమాచారం. 
 
సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ నిర్మాతగా చిరంజీవి హీరోగా ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ విషయాన్ని రాధిక వెల్లడించారు. తమ బ్యానరులో హీరోగా నటించేందుకు చిరంజీవి సమ్మతించారని, ఈ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ఆమె తెలిపారు. 
 
కాగా గతంలో చిరంజీవి, రాధిక జోడీ విజయవంతమైన జోడీగా పేరుగాంచిన విషయం తెల్సిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన అనేక చిత్రాలు ఘన విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో రాధిక సొంత నిర్మాణ సంస్థ రాడాన్ మీడియా వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించే చిత్రంలో చిరంజీవి హీరోగా ఓ చిత్రం తెరకెక్కనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమ్మ మీద ఏదో పోశారు.. చెంప మీద కొట్టారు... ఆపై లైటర్‌తో నిప్పంటించారు..

'సురవరం'కు సీఎం చంద్రబాబు నివాళులు - పోరాట వారసత్వం ఇచ్చి వెళ్లారు...

గర్భవతైన భార్యను చంపి మృతదేహాన్ని ముక్కలు చేసిన కిరాతక భర్త

రైలులో నిద్రిస్తున్న మహిళను అసభ్యంగా తాకిన కానిస్టేబుల్

బాలికను ఆటోలో తీసుకెళ్లి అత్యాచారం... ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తర్వాతి కథనం
Show comments