Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి జ్ఞాపకాలు పదిలంగా వున్నాయట

Webdunia
సోమవారం, 5 డిశెంబరు 2022 (08:19 IST)
chiranjeevi, navy officers
మెగాస్టార్‌ చిరంజీవి తన జీవితంలో ఏది కొత్తగా ప్రయత్నించినా వాటిని జ్ఞాపకాలుగా గుర్తుపెట్టుకుంటారు. అందుకు దాని గురించి సమాచారం కూడా మస్తిష్కంలో పదిలంగా వుండిపోతుంది. గత నెలలో గోవాకు వెళ్ళినప్పుడు అక్కడ నావీ అధికారులు చిరంజీవితో ఫొటోలు దిగడానికి ఉత్సాహం చూపారు. దీనికి తనెంతో మురిసిపోయాయనీ, దేశాన్ని కాపాడేవారు తనతో ఇలా దగ్గరగా రావడం చూసి గత జ్ఞాపకాలు మెదిలాయని ట్వీట్‌ చేశారు.
 
విమానాశ్రాయానికి రాగానే కొందరు నావికా అధికారులు తనను కలవడం చాలా గర్వంగా వుంది. ఒక్కసారిగా నేను స్కూల్‌డేస్‌లో వున్నప్పుడు ఎన్‌సిసి.లో పాల్గొన రోజులు గుర్తుకు వచ్చాయి. అప్పటినుంచో తనలో దేశభక్తి కలిగిందనీ, అందుకు తన టీచర్లు తీర్చిదిద్దిన విధానం మిమ్మల్ని చూస్తుంటే కలిగిందని అన్నారు. ఈ సందర్భంగా అప్పటి ఎన్‌సిసి ఫొటోను కూడా చిరంజీవి పోస్ట్‌ చేశారు.
 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments