Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉగాది రేసులో చిరంజీవి "ఆచార్య"

Webdunia
ఆదివారం, 16 జనవరి 2022 (11:30 IST)
మెగాస్టార్ చిరంజీవి, సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం "ఆచార్య". ఈ చిత్రం గత యేడాదే విడుదల చేయాల్సివుంది. ఆ తర్వాత ఫిబ్రవరి అనుకున్నారు. ఇపుడు మరోమారు ఉగాది రేస్‌లోకి వెళ్లింది. ఉగాది కానుకగా ఏప్రిల్ ఒకటో తేదీన ఆచార్య చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు చిత్రం బృందం ప్రకటించింది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ కొణిదెల్ ప్రొమక్షన్ అధికారికంగా ట్వీట్ చేసింది. 
 
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ చిత్రాన్ని వాయిదావేస్తున్నట్టు రెండు రోజుల క్రితం ప్రకటించారు. అయితే, ఇలా ప్రకటించి 24 గంటలు గడవకముందే ఏప్రిల్ ఒకటో తేదీన చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. నిజానికి ఈ చిత్రం ఫిబ్రవరి 4వ తేదీన విడుదల కావాల్సివుంది. కానీ, కరోనా ఉధృతి దృష్ట్యా సినిమాను ఏప్రిల్ ఒకటో తేదీకి వాయిదా వేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాను కత్తితో పొడవాలన్నదే ప్లాన్ : ప్రధాన నిందితుడు వాంగ్మూలం

నాగర్ కర్నూల్‌లో భర్త దారుణం- భార్యను అడవిలో చంపి నిప్పంటించాడు

అవినీతికి పాల్పడితే ప్రధాని అయినా జైలుకు వెళ్లాల్సిందే : అమిత్ షా

పాకిస్తాన్ వరదలు- 788 మంది మృతి, వెయ్యి మందికి పైగా గాయాలు (video)

తెలంగాణాలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

తర్వాతి కథనం
Show comments