Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉగాది రేసులో చిరంజీవి "ఆచార్య"

Webdunia
ఆదివారం, 16 జనవరి 2022 (11:30 IST)
మెగాస్టార్ చిరంజీవి, సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం "ఆచార్య". ఈ చిత్రం గత యేడాదే విడుదల చేయాల్సివుంది. ఆ తర్వాత ఫిబ్రవరి అనుకున్నారు. ఇపుడు మరోమారు ఉగాది రేస్‌లోకి వెళ్లింది. ఉగాది కానుకగా ఏప్రిల్ ఒకటో తేదీన ఆచార్య చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు చిత్రం బృందం ప్రకటించింది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ కొణిదెల్ ప్రొమక్షన్ అధికారికంగా ట్వీట్ చేసింది. 
 
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ చిత్రాన్ని వాయిదావేస్తున్నట్టు రెండు రోజుల క్రితం ప్రకటించారు. అయితే, ఇలా ప్రకటించి 24 గంటలు గడవకముందే ఏప్రిల్ ఒకటో తేదీన చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. నిజానికి ఈ చిత్రం ఫిబ్రవరి 4వ తేదీన విడుదల కావాల్సివుంది. కానీ, కరోనా ఉధృతి దృష్ట్యా సినిమాను ఏప్రిల్ ఒకటో తేదీకి వాయిదా వేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్లీజ్.. చైనా అమ్మాయిలతో శారీరక సంబంధం వద్దు : అమెరికా

ఏపీ సచివాలయంలో అగ్నిప్రమాదం.. ఆ బ్లాక్‌లోనే డిప్యూటీ సీఎం పేషీ!! (Video)

వలస విధానం మరింత కఠినతరం : హెచ్1బీ వీసాదారులకు హెచ్చరిక

తెలంగాణాలో రాగల రెండు రోజుల వడగండ్ల వానలు

మధ్యప్రదేశ్‌లో విషాదం : బావిలోని విషవాయువులకు 8 మంది మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments