Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీవీ యాంకర్‌కు సారీ చెప్పిన మెగాస్టార్ చిరంజీవి.. ఎందుకంటే?

Webdunia
సోమవారం, 11 మార్చి 2019 (14:49 IST)
''మా'' ఎన్నికల్లో ఓటేసేందుకు అక్కినేని నాగార్జునతో పాటు మెగాస్టార్ చిరంజీవి కలిసి ఫిలిమ్ ఛాంబర్‌కు వెళ్లారు. ఓటేసి ఇద్దరూ కలిసి కారు వద్దకు బయల్దేరుతున్నప్పుడు వారిని మీడియా చుట్టేసింది. ఇంకా అభిమానులు కూడా వీరిని చూసేందుకు ఎగబడ్డారు. ఇక అభిమానులను అక్కడ నుంచి క్లియర్ చేసేందుకు.. చిరంజీవిని, నాగార్జునన కారు వద్దకు తీసుకెళ్లేందుకు భద్రతా సిబ్బంది చర్యలు చేపట్టింది. 
 
అయితే చిరంజీవితో బైట్ తీసుకునేందుకు ఓ టీవీ చానల్‌కు చెందిన యాంకర్ ఆయన ముందు మైక్ పెట్టే ప్రయత్నం చేశారు. అయితే, భద్రతా సిబ్బంది ఆమెను చిరు వద్దకు రాకుండా అడ్డుకున్నారు. భద్రతా సిబ్బంది అడ్డుకోబోవడంతో యాంకర్ పడిపోయేంతలో '' ఏయ్ ఆగండి'' అంటూ చిరంజీవి ముందుకు వచ్చారు. ఆప్యాయతతో ఆమె బుగ్గను తాకి.. ''సారీ అమ్మా'' అంటూ కారెక్కి వెళ్లిపోయారు. దీన్ని చూసిన అక్కడ వారంతా చిరంజీవి మంచితనానికి ఫిదా అయిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Nurse: నవజాత శిశువు బొటన వేలును కట్ చేసిన నర్సు.. ఆ తర్వాత ఏమైంది?

యువకుడితో వివాహిత రాసలీల: బోరింగు పంపుకి కట్టేసి దేహశుద్ధి

హీరో శ్రీకాంత్‌ ప్రైవేటు పూజలు- శ్రీకాళహస్తి పండితుడిపై సస్పెన్షన్ వేటు (video)

Pregnant Student: ఆమె ఎనిమిది నెలల గర్భవతి.. ప్రియుడు ఆత్మహత్య.. చివరకు ఆమె కూడా?

Xi Mingze: అమెరికాలో చైనా అధ్యక్షుడి కుమార్తె జి మింగ్జే.. బహిష్కరించండన్న ట్రంప్ ఫ్రెండ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం