Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీవీ యాంకర్‌కు సారీ చెప్పిన మెగాస్టార్ చిరంజీవి.. ఎందుకంటే?

Webdunia
సోమవారం, 11 మార్చి 2019 (14:49 IST)
''మా'' ఎన్నికల్లో ఓటేసేందుకు అక్కినేని నాగార్జునతో పాటు మెగాస్టార్ చిరంజీవి కలిసి ఫిలిమ్ ఛాంబర్‌కు వెళ్లారు. ఓటేసి ఇద్దరూ కలిసి కారు వద్దకు బయల్దేరుతున్నప్పుడు వారిని మీడియా చుట్టేసింది. ఇంకా అభిమానులు కూడా వీరిని చూసేందుకు ఎగబడ్డారు. ఇక అభిమానులను అక్కడ నుంచి క్లియర్ చేసేందుకు.. చిరంజీవిని, నాగార్జునన కారు వద్దకు తీసుకెళ్లేందుకు భద్రతా సిబ్బంది చర్యలు చేపట్టింది. 
 
అయితే చిరంజీవితో బైట్ తీసుకునేందుకు ఓ టీవీ చానల్‌కు చెందిన యాంకర్ ఆయన ముందు మైక్ పెట్టే ప్రయత్నం చేశారు. అయితే, భద్రతా సిబ్బంది ఆమెను చిరు వద్దకు రాకుండా అడ్డుకున్నారు. భద్రతా సిబ్బంది అడ్డుకోబోవడంతో యాంకర్ పడిపోయేంతలో '' ఏయ్ ఆగండి'' అంటూ చిరంజీవి ముందుకు వచ్చారు. ఆప్యాయతతో ఆమె బుగ్గను తాకి.. ''సారీ అమ్మా'' అంటూ కారెక్కి వెళ్లిపోయారు. దీన్ని చూసిన అక్కడ వారంతా చిరంజీవి మంచితనానికి ఫిదా అయిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సంగారెడ్డిలో గంజాయి.. 30 గుంటల్లో సాగు చేశారు.. చివరికి?

నెల్లూరు పరువు హత్య.. యువతిని చంపి.. ఇంటి వద్దే పూడ్చేశారు..

ప్లీజ్... ముందస్తు బెయిల్ ఇవ్వండి : హైకోర్టులో కాంతిరాణా టాటా పిటిషన్

రూ.320కే నెయ్యి వస్తుందని శ్రీవారి లడ్డూను కల్తీ చేశారు : సీఎం చంద్రబాబు

తిరుమలకు సరఫరా చేసిన నెయ్యిలో నాణ్యతా లోపం లేదు : ఏఆర్ డెయిరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న 7 ఏళ్ల బాలుడికి అమెరికన్ ఆంకాలజీ విజయవంతంగా చికిత్స

పీసీఓఎస్ అవగాహన మాసం: సహజసిద్ధంగా పీసీఓఎస్ నిర్వహణకు చిట్కాలు

మణిపాల్ హాస్పిటల్‌కు ఎన్ఏబీహెచ్ డిజిటల్ హెల్త్ అక్రిడిటేషన్-గోల్డ్ లెవెల్

అంజీర మిల్క్ తాగితే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం