Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిటీష్ వారికి భారత సంతతి పౌరుడు ప్రధాని అవుతారని ఎవరు ఊహించారు?

Webdunia
మంగళవారం, 25 అక్టోబరు 2022 (14:48 IST)
బ్రిటీష్ వారికి భారత సంతతికి చెందిన పౌరుడు ప్రధానమంత్రి అవుతారని ఎవరు ఊహించారని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. బ్రిటన్ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునక్ ఏకగ్రీవంగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. ఆయన మంగళవారం దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. 
 
ఆయనతో బ్రిటన్ రాజు చార్లెస్-2 ప్రమాణ స్వీకారం చేయిస్తారు. రిషి సునక్ ఎంపికై ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు తమతమ సందేశాలు, అభినందనలను ట్విట్టర్ వేదిక ద్వారా షేర్ చేసుకుంటున్నారు. అలాంటి వారిలో చిరంజీవి ఒకరు. ఇదే విషయంపై ఆయన ఓ ట్వీట్ చేశారు. 
 
"భారతదేశం బ్రిటీష్ (ఆంగ్లేయులు)వారి నుంచి స్వాతంత్ర్యం పొంది 75 యేళ్లు జరుపుకుంటున్న శుభ తరుణంలో బ్రిటిష్ వారికి భారతీయ సంతతికి చెందిన ఒక వ్యక్తి ప్రధానమంత్రి, అదీ కూడా మొట్టమొదటి హిందూ ప్రధాని అవుతారని ఎవరు ఊహించారు" అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇపుడు నెట్టింట వైరల్ అయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కన్నడ నటి రమ్యపై అత్యాచార బెదిరింపులు.. ముగ్గురు అరెస్ట్.. దర్శన్ ఏం చేస్తున్నారు?

జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ గుండెపోటు వచ్చింది.. వ్యాయామం చేస్తుండగా కుప్పకూలిపోయాడు.. (video)

హిమాచల్ ప్రదేశ్‌లో ఆకస్మిక వరదలు- కాఫర్‌డ్యామ్ కూలిపోయింది.. షాకింగ్ వీడియో

కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో పనిమనిషిపై అత్యాచారం-ప్రజ్వల్‌ రేవణ్ణకు జీవితఖైదు

ఇంట్లో నిద్రిస్తున్న మహిళను కాటేసిన పాము.. ఆస్పత్రికి మోసుకెళ్లిన కూతురు.. చివరికి? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments