Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరు, పూరి సినిమా - ఇక మెగా అభిమానుల‌కు ఇక పండ‌గే...

Webdunia
శుక్రవారం, 26 జులై 2019 (17:25 IST)
మెగాస్టార్ చిరంజీవితో డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ సినిమా చేయాల‌ని ఎప్ప‌టి నుంచో అనుకుంటున్నాడు కానీ.. కాలం క‌లిసి రాక ఇప్ప‌టి వ‌ర‌కు జ‌ర‌గ‌లేదు. నాలుగు సార్లు చిరుతో మూవీ దాదాపు క‌న్ఫ‌ర్మ్ అనుకున్నాకా ఆగిపోయింద‌ట‌. రెండుసార్లు అయితే... ఏకంగా పూజా కార్య‌క్ర‌మాలు కూడా చేసార‌ట‌. ఈ విష‌యాన్ని ఇటీవ‌ల పూరీ స్వ‌యంగా చెప్పారు. 
 
చిరు సినిమా చేస్తానంటే...5 రోజుల్లో స్ర్కిప్ట్ రెడీ చేస్తాన‌న్నారు. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే... చిరు ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాని స్పెష‌ల్ షో వేయించుకుని చూసార‌ట‌. చిరు, చ‌ర‌ణ్‌కి ఈ సినిమా చాలా బాగా న‌చ్చేసింద‌ట‌. అందుక‌నే చ‌ర‌ణ్ ఫేస్ బుక్ ద్వారా ఇస్మార్ట్ శంక‌ర్ సినిమా పైన త‌న అభిప్రాయాన్ని చెప్పారు. 
 
ఇంత‌కీ చ‌ర‌ణ్ ఏమన్నాడంటే.. రామ్ ఎన‌ర్జీ అదిరింది. పూరి గారు అయితే... అద‌ర‌గొట్టేసారు. కంగ్రాట్స్ టు ది టీమ్ అంటూ ఇస్మార్ట్ శంక‌ర్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. ఈ సినిమా న‌చ్చ‌డం... చ‌ర‌ణ్ సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించ‌డం చూస్తుంటే.. చిరు - పూరి సినిమా ఈసారి ఖాయం అనిపిస్తుంది. ఇదే క‌నుక జ‌రిగితే... మెగా అభిమానుల‌కు పండ‌గే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్నాథుడి రథానికి సుఖోయ్ విమాన టైర్లు

జ్యోతి మల్హోత్రాకు కేరళ ప్రభుత్వం ఆతిథ్యం.. చక్రం తిప్పిన సీఎం అల్లుడు!

ఆకు కూర కట్ట రూ.80 కొనుగోలు - సర్వీస్ చివరి రోజున లేడీ డాక్టర్ సస్పెన్షన్

అధికార మదంతో వంశీపై వరుస కేసులు.. సతీ సావిత్రిలా వంశీ భార్య : పేర్ని నాని

వైకాపా నేతల ఒత్తిడితోనే టీడీపీ ఆఫీసుపై దాడి.. కానీ ఆ రోజు నేను పొలంలో ఉన్నాను : ఆర్కే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments