Webdunia - Bharat's app for daily news and videos

Install App

వినాయ‌క‌చ‌వితినాడు నిజాన్ని నిర్భ‌యంగా చెప్పిన‌ చిరంజీవి

Webdunia
గురువారం, 1 సెప్టెంబరు 2022 (09:17 IST)
Chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి నిన్న వినాయ‌క‌చ‌వితినాడు సినిమా ఇండ‌స్ట్రీ గురించి అస‌లు చెప్పాడు. చాలా సినిమాలు ఆడ‌క‌పోతే ఆ సినిమాలో కంటెంట్‌లేదు. కాస్టింగ్ స‌రిగ్గాలేదు. ద‌ర్శ‌కుడు, హీరో స‌రైన రూటులో వెల్ల‌డంలేద‌ని విశ్లేష‌కులు తెలియ‌జేస్తారు. దీన్ని చాలామంది ఆహ్వానించ‌రు. అలాంటిదే మెగాస్టార్ చిరంజీవి న‌టించిన ఆచార్య సినిమా. అస‌లు ఈ సినిమా ఎందుకు తీశారో అర్థంకాలేద‌ని అంద‌రూ విశ్లేషించారు. రెండోరోజు థియ‌ట‌ర్‌లో జ‌నాలు లేరు. అందుకే త్వ‌ర‌గా ఓటీటీకి అమ్మేశారు. 
 
ఆ విష‌యాన్ని చాలామంది తెలియ‌జేసినా ఇంత‌వ‌ర‌కు త‌న సినిమా గురించి చిరంజీవి బ‌య‌ట చెప్ప‌లేదు. కానీ వినాయ‌క‌చ‌వితినాడు ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ ఇప్పుడు కంటెంట్ ఉంటేనే థియేటర్స్ లో జనం వస్తున్నారని ఒకవేళ లేకపోతే రెండో రోజు నుంచే జనం రారని అందుకు ఉదాహరణగా నా సినిమానే ఒకటి అని చెప్పేశారు. సో. చిరంజీవి నిజాన్ని ఒప్పుకున్నార‌ని కొంద‌రు అభినందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kiran Royal: నాకు క్లీన్ చిట్ లభించింది. పవన్ కల్యాణ్‌కు నేనేంటో తెలుసు.. ఆధారాలు సమర్పిస్తా (videos)

Love Letter : చిక్క తిరుపతి హుండీలో లవ్ లెటర్.. ఓ దేవా నన్ను, నా ప్రేమికుడిని కలపండి!

పొరుగింటి గొడవ.. ఆ ఇంటికి వెళ్లాడని ఐదేళ్ల బాలుడి హత్య.. కన్నతండ్రే ముక్కలు ముక్కలుగా నరికేశాడు..

ప్రభుత్వ ఉద్యోగం కోసం 4 గంటల్లో 25 కి.మీ నడక టెస్ట్, కుప్పకూలి ముగ్గురు మృతి

చంద్రబాబు-దగ్గుబాటిల మధ్య శత్రుత్వం నిజమే.. కానీ అది గతం.. ఎంత ప్రశాంతమైన జీవితం..! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

ఫ్లూ సమస్యను తరిమికొట్టండి: ఆరోగ్యంగా పనిచేయండి!

తర్వాతి కథనం
Show comments