Webdunia - Bharat's app for daily news and videos

Install App

వినాయ‌క‌చ‌వితినాడు నిజాన్ని నిర్భ‌యంగా చెప్పిన‌ చిరంజీవి

Webdunia
గురువారం, 1 సెప్టెంబరు 2022 (09:17 IST)
Chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి నిన్న వినాయ‌క‌చ‌వితినాడు సినిమా ఇండ‌స్ట్రీ గురించి అస‌లు చెప్పాడు. చాలా సినిమాలు ఆడ‌క‌పోతే ఆ సినిమాలో కంటెంట్‌లేదు. కాస్టింగ్ స‌రిగ్గాలేదు. ద‌ర్శ‌కుడు, హీరో స‌రైన రూటులో వెల్ల‌డంలేద‌ని విశ్లేష‌కులు తెలియ‌జేస్తారు. దీన్ని చాలామంది ఆహ్వానించ‌రు. అలాంటిదే మెగాస్టార్ చిరంజీవి న‌టించిన ఆచార్య సినిమా. అస‌లు ఈ సినిమా ఎందుకు తీశారో అర్థంకాలేద‌ని అంద‌రూ విశ్లేషించారు. రెండోరోజు థియ‌ట‌ర్‌లో జ‌నాలు లేరు. అందుకే త్వ‌ర‌గా ఓటీటీకి అమ్మేశారు. 
 
ఆ విష‌యాన్ని చాలామంది తెలియ‌జేసినా ఇంత‌వ‌ర‌కు త‌న సినిమా గురించి చిరంజీవి బ‌య‌ట చెప్ప‌లేదు. కానీ వినాయ‌క‌చ‌వితినాడు ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ ఇప్పుడు కంటెంట్ ఉంటేనే థియేటర్స్ లో జనం వస్తున్నారని ఒకవేళ లేకపోతే రెండో రోజు నుంచే జనం రారని అందుకు ఉదాహరణగా నా సినిమానే ఒకటి అని చెప్పేశారు. సో. చిరంజీవి నిజాన్ని ఒప్పుకున్నార‌ని కొంద‌రు అభినందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

TDP Ad in sakshi: సాక్షిలో టీడీపీ కోటి సభ్యత్వం ప్రకటన.. అప్రూవల్ ఇచ్చిందెవరు?

ఎస్‌యూవీ నడుపుతూ ఆత్మహత్య.. కారును నడుపుతూ కాల్చుకున్నాడు..

Vizag Steel Plant: వైజాగ్ స్టీల్ ప్లాంట్‌పై శాశ్వత పరిష్కారం కావాలి.. వైఎస్ షర్మిల

ఆర్మీ ఆఫీసర్‌తో ప్రేయసికి నిశ్చితార్థం, గడ్డి మందు తాగించి ప్రియుడిని చంపేసింది

స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరం లావయ్యేందుకు కారణమయ్యే అలవాట్లు ఇవే

నువ్వుండలను తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

భారతదేశంలో సామ్‌సంగ్ హెల్త్ యాప్‌లో వ్యక్తిగత ఆరోగ్య రికార్డుల ఫీచర్‌ను ప్రవేశపెట్టిన సామ్‌సంగ్

యూరిక్ యాసిడ్ ఎలా తగ్గించుకోవాలి?

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

తర్వాతి కథనం
Show comments