Webdunia - Bharat's app for daily news and videos

Install App

వినాయ‌క‌చ‌వితినాడు నిజాన్ని నిర్భ‌యంగా చెప్పిన‌ చిరంజీవి

Webdunia
గురువారం, 1 సెప్టెంబరు 2022 (09:17 IST)
Chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి నిన్న వినాయ‌క‌చ‌వితినాడు సినిమా ఇండ‌స్ట్రీ గురించి అస‌లు చెప్పాడు. చాలా సినిమాలు ఆడ‌క‌పోతే ఆ సినిమాలో కంటెంట్‌లేదు. కాస్టింగ్ స‌రిగ్గాలేదు. ద‌ర్శ‌కుడు, హీరో స‌రైన రూటులో వెల్ల‌డంలేద‌ని విశ్లేష‌కులు తెలియ‌జేస్తారు. దీన్ని చాలామంది ఆహ్వానించ‌రు. అలాంటిదే మెగాస్టార్ చిరంజీవి న‌టించిన ఆచార్య సినిమా. అస‌లు ఈ సినిమా ఎందుకు తీశారో అర్థంకాలేద‌ని అంద‌రూ విశ్లేషించారు. రెండోరోజు థియ‌ట‌ర్‌లో జ‌నాలు లేరు. అందుకే త్వ‌ర‌గా ఓటీటీకి అమ్మేశారు. 
 
ఆ విష‌యాన్ని చాలామంది తెలియ‌జేసినా ఇంత‌వ‌ర‌కు త‌న సినిమా గురించి చిరంజీవి బ‌య‌ట చెప్ప‌లేదు. కానీ వినాయ‌క‌చ‌వితినాడు ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ ఇప్పుడు కంటెంట్ ఉంటేనే థియేటర్స్ లో జనం వస్తున్నారని ఒకవేళ లేకపోతే రెండో రోజు నుంచే జనం రారని అందుకు ఉదాహరణగా నా సినిమానే ఒకటి అని చెప్పేశారు. సో. చిరంజీవి నిజాన్ని ఒప్పుకున్నార‌ని కొంద‌రు అభినందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments