సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

ఠాగూర్
బుధవారం, 29 అక్టోబరు 2025 (18:53 IST)
మెగాస్టార్ చిరంజీవికి సోషల్ మీడియా కష్టాలు తప్పడం లేదు. దీంతో ఆయన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తనను లక్ష్యంగా చేసుకుని ఓ నెటిజన్ అసభ్యకర పోస్టులు పెడుతున్నారంటూ ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ నెటిజన్ దయా చౌదరి పేరుతో ఎక్స్ వేదికగా ఈ పోస్టులు పెడుతున్నట్టు చిరంజీవి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
 
తన పేరు, ఫోటో, వాయిస్‌ను ముందస్తు అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించవద్దని ఇటీవల హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించగా, ఆయనకు అనుకూలంగా తీర్పునిచ్చింది. అయితే, కొందరు నెటిజన్లు మాత్రం కోర్టు ఉత్తర్వులను ఏమాత్రం పట్టించుకోకుండా ఇష్టారీతిన అసభ్యకర పోస్టులు పెడుతున్నారు. ఇలాంటి నెజన్లలో ఒకరు దయాచౌదరి ఇష్టారీతిలో పోస్టులు పెడుతున్నట్టు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
 
తన ప్రతిష్టకు భంగం కలిగించేలా కొన్ని వెబ్‌సైట్లు వ్యవహరిస్తున్నాయని ఆరోపిస్తూ చిరంజీవి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కృత్రిమ మేథ సాంకేతికతను ఉపయోగించి తన ముఖాన్ని మార్ఫింగ్ చేసి అశ్లీల వీడియోలను సృష్టిస్తున్నాని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విడాకులు తీసుకున్న 38 ఏళ్ల మహిళతో 23 ఏళ్ల యువకుడు ఎఫైర్, కొత్త లవర్ రావడంతో...

భర్తతో పిల్లలు కన్నావుగా.. బావకు సంతాన భాగ్యం కల్పించు.. కోడలిపై అత్తామామల ఒత్తిడి

Student: హాస్టల్‌లో విద్యార్థుల మధ్య ఘర్షణ.. తోటి విద్యార్థిని కత్తితో పొడిచిన మరో స్టూడెంట్

మొంథా తుఫాను మృతులకు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా : సీఎం రేవంత్ రెడ్డి

శ్రీవారి మెట్టు నడకదారిలో చిరుతపులి.. భక్తులు కేకలు.. 800వ మెట్టు దగ్గర..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments