Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి-నాగార్జునలో మంత్రి తలసాని, టాలీవుడ్ వెరీ స్ట్రాంగ్, అదే కేసీఆర్ ప్లాన్

Webdunia
సోమవారం, 10 ఫిబ్రవరి 2020 (21:06 IST)
తలసానితో చిరు-నాగ్
జూబ్లిహిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో చిరంజీవి, నాగార్జునలతో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమావేశం నిర్వహించారు. చిత్రపరిశ్రమ అభివృద్ధి, సినీ కళాకారుల సంక్షేమానికి చేపట్టాల్సిన చర్యలు, తదితర అంశాలపై హోమ్, రెవెన్యూ, న్యాయశాఖ, కార్మిక శాఖ తదితర శాఖల అధికారులతో సమీక్షించారు.
 
ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ కోసం శంషాబాద్ పరిసరాలలో స్థలం సేకరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కల్చరల్ సెంటర్, స్కిల్ డవలప్‌మెంట్ కేంద్రం కోసం అవసరమైన స్థలాలు సేకరణ చెయాలని సూచన చేశారు. 
 
సినీ, టివి కళాకారులకు ఇండ్ల నిర్మాణం కోసం 10 ఎకరాల స్థలాన్ని సేకరించాలని ఆదేశించారు. సింగిల్ విండో విధానంలో షూటింగ్‌లకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలన్నారు. ఎఫ్‌డిసి ద్వారా కళాకారులకు గుర్తింపు కార్డులు అందించేందుకు చర్యలు చేపడతామని అన్నారు. 
 
పైరసీ నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: రూ.500 కోట్లతో రుషికొండ ప్యాలెస్‌.. అమరావతిపై జగన్ ప్రకటన.. ఎక్కడ?

KTR Defamation Case: బీజేపీ నేత బండి సంజయ్‌కు సమన్లు జారీ

ఉచిత బస్సులతో మా బతుకులు బస్టాండ్ అయ్యాయంటున్న కండెక్టర్ (video)

రైలు ఏసీ బోగీలో స్మోకింగ్ చేసిన మహిళ... నా డబ్బుతో తాగుతున్నా... మీకేంటి నొప్పా? (వీడియో)

సూపర్ సిక్స్ పథకం కింద మరో ప్రధాన హామిని నెరవేర్చనున్న బాబు.. ఏంటది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొత్తిమీర ఎందుకు వాడాలో తెలుసా?

వర్షాకాలంలో ఎలాంటి ఆహారం తినాలి? ఏవి తినకూడదు?

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

తర్వాతి కథనం
Show comments