Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెటిజన్లు తెగవాడేసుకుంటున్నారంటున్న హీరోయిన్

Webdunia
సోమవారం, 10 ఫిబ్రవరి 2020 (17:47 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన నటి మాధవీలత. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని. ప్రస్తుతం బీజేపీ బీజేపీ మహిళా నేతగా ఉన్నారు. గత కొంతకాలంగా ఈమె పేరు సోషల్ మీడియాలో బాగానే ట్రోల్ అవుతోంది. నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తూ వివిధ రకాల కామెంట్స్ చేస్తున్నారు. 
 
దీనిపై మాధవీలత స్పందిస్తూ, సోషల్ మీడియాలో నెటిజన్లు తనను టార్గెట్ చేశారని వ్యాఖ్యానించారు. ప్రతి రెండు రోజులకోసారి తనను ట్రోల్ చేస్తూ పోస్టులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
ముఖ్యంగా, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ కామెంట్స్ చేయడం చాలా బాధగా ఉందన్నారు. సినిమా రంగంలో ఉండటం ఒక నేరంగా, రాజకీయాల్లో ఉండటం మరో నేరంగా భావిస్తూ, ఈ రెండింటిని ఒకదానితో ఒకటి ముడిపెడుతూ ట్రోల్ చేస్తున్నారని ఆరోపించారు. 
 
ప్రజా జీవితంలో ఉన్న తమ క్యారెక్టర్ల గురించి వ్యాఖ్యలు చేయడాన్ని తమ హక్కుగా భావిస్తారని ఇలా ట్రోల్ చేసే వారిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 'ఇలా ఎందుకు రాస్తారు?' అని తిరిగి పోస్ట్ కనుక పెడితే, 'మీకు మీరు సెలెబ్రిటీస్ అని, లీడర్స్ అని ఫీలవుతున్నారా?' అంటూ చెప్పలేని పదాలను వాడుతూ పోస్ట్‌లు చేస్తున్నారని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహా కుంభమేళాలో అబ్ధుల్ కలాం- మహాత్మా గాంధీ (ఫోటోలు)

RPF: ఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌ పల్లబికి జీవన్ రక్ష పదక్ 2024 అవార్డ్.. ఎందుకో తెలుసా? (video)

Cow-King Cobra- ఆవుతో పాము స్నేహం వైరల్ వీడియో (video)

నాతో వస్తే రూ. 500 ఇస్తా, ఆశపడి వెళ్లిన స్త్రీని అనుభవించి హత్య చేసాడు

30 ఏళ్ల వివాహితకు వీడియో కాల్, నేను చనిపోతున్నా లక్ష్మీ: 22 ఏళ్ల ప్రియుడు ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలం సీజనల్ వ్యాధులను అడ్డుకునే ఆహారం ఏమిటి?

లవంగం పాలు తాగితే ఈ సమస్యలన్నీ పరార్

బెల్లం వర్సెస్ పంచదార, ఏది బెస్ట్?

మొబైల్ ఫోన్ల అధిక వినియోగంతో వినికిడి సమస్యలు: డా. చావా ఆంజనేయులు

శీతాకాలంలో పచ్చి పసుపు ప్రయోజనాలు ఏంటవి?

తర్వాతి కథనం
Show comments