Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి భావోద్వేగ ట్వీట్... నాన్నా చరణ్.. గర్వంగా వుంది..

Webdunia
శనివారం, 3 డిశెంబరు 2022 (17:26 IST)
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్‌ను తలచి మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగ ట్వీట్ చేశారు. చెర్రీకి ట్రూ లెజెండ్ అవార్డు అందుకున్న సందర్భంగా చిరంజీవి గర్వంగా వుందంటూ కామెంట్లు చేస్తున్నారు. 
 
ఆంగ్ల పత్రికా సంస్థ ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా అవార్డుల్లో భాగంగా ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో చెర్రీ ట్రూ లెజెండ్ అవార్డును కైవసం చేసుకున్నాడు. ఈ అవార్డు అందుకోవడం పట్ల మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు.
 
"నాన్నా చరణ్.. ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా ట్రూ లెజెండ్ అవార్డు నువ్వు అందుకున్నందుకు నాకు సంతోషంగా, గర్వంగా వుంది. నువ్వు ఇలా ముందుకు సాగాలని అమ్మ, నేను కోరుకుంటున్నాం.. అంటూ పోస్టు చేశారు. 
 
ఈ పోస్టుకు రామ్‌చరణ్‌ అవార్డు అందుకుంటున్న ఫొటోలను సైతం జత చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Amaravati Or Vizag?: ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతి గుడ్ ఛాయిస్!?

Pawan Kalyan: నాకు డబ్బు అవసరమైనంత కాలం, నేను సినిమాల్లో నటిస్తూనే వుంటా: పవన్

Betting Apps: బెట్టింగ్ యాప్‌ల కేసులో పోలీసుల కీలక అడుగు.. ఆ జాబితాలో?

విమానం బ్రేక్ ఫెయిల్ : డిప్యూటీ సీఎంకు తప్పిన పెను ప్రమాదం!!

Good News: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. పెండింగ్ బకాయిల విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments