Webdunia - Bharat's app for daily news and videos

Install App

డెంగ్యూ జ్వరంతో బాలనటుడు సాయికృష్ణ మృతి

Webdunia
శుక్రవారం, 18 అక్టోబరు 2019 (12:46 IST)
మదనపల్లె పట్టణంలోని ఏవి నాయుడు కాలనీకి చెందిన బాలనటుడు టీవీ ఆర్టిస్ట్ గోకుల్ సాయి కృష్ణ డెంగ్యూ జ్వరంతో మృతి చెందాడు. బెంగళూరులో చికిత్స పొందుతూ మృతి చెందడంతో కుటుంబసభ్యులు టీవీ ఆర్టిస్టులు విషాదంలో ఉన్నారు. 
జీ తెలుగు చానెల్లో సాయికృష్ణ డ్రామా జూనియర్స్, ఆట జూనియర్స్ లాంటి టీవీ షోల్లో పాల్గొన్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఎఫెక్ట్ : టర్కీ, అజర్‌బైజాన్‌ దేశాల వీసాల్లో 50 శాతం క్షీణత

పంజా విసురుతున్న కరోనా వైరస్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

పహల్గాం ఉగ్రదాడి కుట్రకు ప్లాన్ : పాక్ ఆర్మీ చీఫ్‌ జనరల్‌కు బహుమతి!!

మహిళ కాదు.. కిలేడీ. ఏడు నెలల్లోనే 25 పెళ్లిళ్లు.. అదీ 23 ఏళ్లకే భారీ మోసం!

Jagan: దెయ్యాల ప్రభుత్వం నడుస్తోంది.. టైమ్ వస్తే చుక్కలు చూపిస్తాం.. జగన్ వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments