Webdunia - Bharat's app for daily news and videos

Install App

డెంగ్యూ జ్వరంతో బాలనటుడు సాయికృష్ణ మృతి

Webdunia
శుక్రవారం, 18 అక్టోబరు 2019 (12:46 IST)
మదనపల్లె పట్టణంలోని ఏవి నాయుడు కాలనీకి చెందిన బాలనటుడు టీవీ ఆర్టిస్ట్ గోకుల్ సాయి కృష్ణ డెంగ్యూ జ్వరంతో మృతి చెందాడు. బెంగళూరులో చికిత్స పొందుతూ మృతి చెందడంతో కుటుంబసభ్యులు టీవీ ఆర్టిస్టులు విషాదంలో ఉన్నారు. 
జీ తెలుగు చానెల్లో సాయికృష్ణ డ్రామా జూనియర్స్, ఆట జూనియర్స్ లాంటి టీవీ షోల్లో పాల్గొన్నాడు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments